-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, ఏప్రిల్ 2: దేశవ్యాప్తంగా ఆదివారం నాడు ఐఐటి జెఇఇ మెయిన్స్ పరీక్ష జరగనుంది. గత రెండేళ్లుగా ఐఐటి జెఇఇ ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ పరీక్ష నిర్వహిస్తోంది. ఆఫ్లైన్ పరీక్ష ఏప్రిల్ 3న జరగనుంది. ఆన్లైన్ పరీక్ష ఏప్రిల్ 9, 10 తేదీల్లో జరగనుంది. రెండింటికీ కలిపి దాదాపు 13.3లక్షల మంది దరఖాస్తు చేశారు. ఆదివారం జరిగే ఆఫ్లైన్ పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షన్నర మంది హాజరుకానున్నారు.
విజయవాడ, ఏప్రిల్ 2: గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న నందమూరి హరికృష్ణ ఒక్క రోజులో మళ్లీ తెరమీదకు వచ్చారు. ఆయన విజయవాడ పర్యటన అటు తెలుగుదేశం పార్టీలో, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చోపచర్చలకు అవకాశం ఇచ్చింది. విజయవాడలో సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి శనివారం హరికృష్ణ హాజరయ్యారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 13న మహార్యాలీ నిర్వహించాలని నిర్ణయించిన యూనివర్శిటీ విద్యార్ధులకు రాజకీయ పార్టీలు సైతం బాసటగా నిలిచాయి. ఈమేరకు వామపక్ష పార్టీలతోపాటు కాంగ్రెస్ ప్రతినిధులు శనివారం నాడు తమ మద్దతు ప్రకటించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2: పది మంది పని చేసే కార్యాలయాల్లోనూ సిబ్బందికి ప్రావిడెంట్ ఫండ్ అమలు చేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మికులకు బోనస్ 3,500 రూపాయల నుంచి 7 వేల రూపాయలకు పెంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానిదని అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2: జిల్లాల్లో ఉన్న రక్షిత అటవీ ప్రాంతాలన్నింటిని కలుపుతూ భారీ కారిడార్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. అడవులు, వన్యప్రాణుల పరిక్షణ ప్రధాన బాధ్యతగా ఉన్న ఈ శాఖ రానున్న రోజుల్లో జాతీయ అటవీ విధాన లక్ష్యాన్ని నేరవేర్చేదిశగా రక్షిత అటవీ ప్రాంతాలన్నింటిని కలుపుతూ ప్రత్యేక కారిడార్ రూపొందించాలని ప్రతిపాదించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 2: ఏడాదిపాటు ఆంధ్రా అసెంబ్లీనుంచి సస్పెండైన వైకాపా ఎమ్మెల్యే రోజాను ఈ నెల 6వ తేదీన జరిగే ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని కమిటీ నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కమిటీ సమావేశానికి హాజరవుతానని రోజా ప్రకటించారు. తాను గతంలో జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదని ఆమె పేర్కొన్నారు.
కడప, ఏప్రిల్ 2: అంతర్జాతీయ స్థాయి ఎర్రచందనం స్మగ్లర్, హర్యానా రాష్ట్రానికి చెందిన ముఖేష్ బదానియా ముఖ్య అనుచరుడు సోంబిత్ సింగ్ను శుక్రవారం రాత్రి కడప జిల్లా పోలీసులు అరెస్టుచేశారు. అదేవిధంగా అంతర్జాతీయ, అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు మరో ఎనిమిది మందిని శనివారం వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారు.
విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్ర విభజన చట్టం పదవ షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆస్తులను వెంటనే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయనున్నారు. శనివారం ఇక్కడ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పదవ షెడ్యూల్ ప్రకారం 142 ఇనిస్టిట్యూషన్లు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదలాయించాల్సి ఉంది.
నిజామాబాద్, ఏప్రిల్ 2: ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, ప్రజల దీవెనలతో బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సిఎం కె చంద్రశేఖర్రావు అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆయన సతీసమేతంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకుని సుదర్శన యాగంలో పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2: నామినేటేడ్ పోస్టుల భర్తీకి ఉగాది పండుగ నుంచి శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలకు దగ్గర పడుతుండటంతో ఇక నామినేటేడ్ పోస్టుల భర్తీలో ఏమాత్రం తాత్సారం చేయవద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.