-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
* రోగులకు సీఎంసీఓ రెఫరల్ కార్డులు
* ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లింపులు
విశాఖపట్నం, డిసెంబర్ 31: రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరందించాలన్న ఉద్దేశ్యంతో ఎన్టిఆర్ జలసిరి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూగర్భజలాలను పెంపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కడప, డిసెంబర్ 31: కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసు, అటవీశాఖ అధికారులు దాడులు ముమ్మరం చేస్తున్నా ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. గురువారం రైల్వేకోడూరు, బద్వేలు ప్రాంతంలోని శేషాచలం, లంకమల అటవీప్రాంతాల్లో రూ.2కోట్లు పైబడి విలువచేసే ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు.
రేణిగుంట, డిసెంబర్ 31 : తమ బంధువు అత్యక్రియలకు తిరిగి ఆటోలో ఇంటికి వస్తున్న తల్లి, కూతుళ్లను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేయడంతో విషయం పసిగట్టి కిడ్నాప్ చెర నుంచి తప్పించుకున్న సంఘటన బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా రేణిగుంటలో వారు గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒంగోలు,డిసెంబర్ 31: గ్రామస్థాయి నుండి మండల, జిల్లావరకు, జిల్లాల నుండి అమరావతి రాజధాని వరకు రహదారులను సర్వాంగ సుందరంగా తయారుచేయటమే తమముందున్న ప్రధానలక్ష్యమని రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. గురువారం రాత్రి తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రహదారులను అభివృద్ధి చేసేందుకు ఈనాటి వరకు 1904కోట్లరూపాయలు ఖర్చుపెట్టామన్నారు.
డివిజన్, మండల స్థాయి అధికారులకు ఆదేశాలు * అన్ని కార్యాలయాల్లో పేరు మార్పు
టిడిపి నేత మోత్కుపల్లి డిమాండ్ * నేడు లక్ష్మీ నరసింహస్వామికి విజ్ఞాపన