-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
సిఎం కెసిఆర్ బిజీ షెడ్యూల్
పాలనా యంత్రాంగంపై దృష్టి
పార్టీ పటిష్ఠంపైనా సమాలోచనలు
జిల్లాల పర్యటనకు సన్నద్ధం
మంత్రి పోచారానికి సిఎం కెసిఆర్ ఆదేశం
ఢిల్లీ వెళ్లాలని ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 29: అవినీతికి పాల్పడుతున్న మీపై ఎసిబి దాడులు చేయబోతోందని, కొంత డబ్బు చెల్లిస్తే ఆ ప్రమాదంనుంచి తప్పుకోవచ్చంటూ ఎసిబి పేరిట కొందరు అధికారులకు ఉత్తరాలు రాసిన నిందితుడిని గుర్తించామని, అలాంటి బెదిరింపు ఉత్తరాలను నమ్మవద్దని, మోసపోవద్దని ఎసిబి డైరక్టర్ జనరల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 29: రాష్ట్రంలోని నిరుపేదలు, మధ్యతరగితి వర్గాల వారికి సొంతిళ్లు నిర్మించి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య భరోసా ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్భువన్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పేదల సొంతిళ్ల కలను సాకారం చేసేందుకు ఆయన లోకేష్తో చర్చించారు.
* ఏపి విద్యారంగంలో మరో మైలురాయి
* విశ్వస్థాయి యూనివర్సిటీలు వస్తే ఆహ్వానిస్తామన్న సిఎం
హైదరాబాద్, డిసెంబర్ 29: నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని వైకాపా వ్యతిరేకిస్తోందని, ఇది ఐదు కోట్ల ఆంధ్రులను అవమానపరిచినట్లేనని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రాజధాని నిర్మాణంతో పాటు అన్ని సంక్షేమ విధానాలపై తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందుంచుతోందని, పారదర్శక విధానాలను అమలు చేస్తోందన్నారు.