-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విజయపురిసౌత్, డిసెంబర్ 29: పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ సమీపంలో నాగులవరం పంచాయితీ పరిధిలో ఏర్పాటు చేయనున్న మెగా టూరిజం ప్రాజెక్టు భూములను మంగళవారం ముంబైకి చెందిన ఎస్ఎల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు పరిశీలించారు. విజయవాడ నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్, అధికారులు సాగర్కు చేరుకున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
పాతబస్తీ ఐసిస్ సానుభూతిపరులకు రిమాండ్
‘సిట్’ దర్యాప్తు ముమ్మరం
భూములిచ్చిన రైతులకు స్థలాలెక్కడో చూపలేదు
ఉపాధి లేక జీవచ్ఛవాల్లా వ్యవసాయ కూలీలు
ట్రిబ్యునల్లో బయటపడనున్న అసలు రంగు
పర్యావరణ పరిరక్షణ ఉద్యమ నేత శ్రీమన్నారాయణ
హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణలో శాసన మండలి ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడతాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. స్థానిక సంస్థల కోటాలో మొత్తం పనె్నండు స్థానాలు ఉండగా, ఆరు స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన ఆరు స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరిగింది.
హైదరాబాద్, డిసెంబర్ 29: కాల్మనీ సెక్స్రాకెట్ కేసులో నాల్గవ నిందితుడుగా ఉన్న ఏపిఎస్పిడిసిఎల్ డివిజనల్ ఇంజనీర్ ఎం సత్యానందానికి యాంటిసిపేటరీ బెయిల్ను మంజూరుచేస్తూ హైదరాబాద్ కామన్ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు లక్ష పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.
ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్కుమార్
ఘనంగా విజయోత్సవ వేడుకలు
హాజరైన శాస్తవ్రేత్తలు, సిబ్బంది
దివ్య దర్శనం టోకన్లు నిలుపుదల
3వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు
స్పష్టం చేసిన టిటిడి ఇవో సాంబశివరావు