-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
అసెంబ్లీని బహిష్కరించిన వైకాపా
రోజా సస్పెన్షన్పై ఆగ్రహం
కాల్మనీ చర్చ ముగింపుపై నిరసన
నిష్క్రమించిన జగన్, ఎమ్మెల్యేలు
జగన్ సైకో: పీతల, అచ్చెన్నాయుడు
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం
భూగర్భజలాలు పెంచే బాధ్యత అందరిదీ
రాయలసీమను రతనాల సీమ చేస్తా
జలాల పెంపునకు ‘పంట సంజీవని’
అసెంబ్లీలో సిఎం చంద్రబాబు వెల్లడి
వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇల వైకుంఠంగా విరాజిల్లుతోన్న తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. సోమవారం ఒక్కరోజే 1.10 లక్షలమంది భక్తులు స్వామిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. మంగళవారం ద్వాదశి రోజునా స్వామి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. తిరుమల శ్రీవారి గుడిముందు భక్తుల రద్దీ దృశ్యం.
అంకుర్పారణ పూజలు నిర్వహించిన కెసిఆర్
రేపటినుంచే అయుత చండీయాగం ప్రారంభం
ఎర్రవెల్లిలోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు
యాగ స్థలం వద్ద ఏర్పాట్ల పరిశీలన
2వేల మంది మహిళల కుంకుమార్చనకు ఏర్పాట్లు
ప్రముఖుల విశ్రాంతి కోసం ప్రత్యేక కాటేజీలు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీని సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సోమవారం పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చంద్రబాబు వారితో చర్చించారు.