-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
ఆరునెలల్లో రూపకల్పనకు కార్యాచరణ 400 చట్టాలపై న్యాయశాఖ కసరత్తు
రోజా సస్పెన్షన్పై సర్కారుకు తలనొప్పి 340(2) ప్రకారం ఏడాది సస్పెన్షన్ సాధ్యమా?
అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం
రోజా సస్పెన్షన్ ఎత్తివేసే వరకు సభ జరగనివ్వం: జగన్
సస్పెండ్ చేసైనా జరుపుతాం: యనమల
హైదరాబాద్, డిసెంబర్ 19: ప్రముఖ నటుడు రంగనాథ్ కన్నుమూశారు. హైదరాబాద్లోని అశోక్నగర్లో నివసిస్తున్న ఆయన శనివారం సాయంత్రం తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. రంగనాథ్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన భార్య ఆరేళ్లక్రితం మరణించారు. భారీరూపం, కంచుకంఠం, స్పష్టమైన ఉచ్చారణతో తెలుగు చలన చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రంగనాథ్ మరణం అందరినీ కలచివేసింది.
సాంకేతిక నైపుణ్యాన్ని అందుకోవాలి యువతకు రాష్టప్రతి ప్రణబ్ పిలుపు
దేశంలో 10 ఎయిమ్స్ సంస్థలు రాష్ట్రానికి క్యాన్సర్ కేర్ సెంటర్లు
మూడేళ్లలో ఎయిమ్స్ నిర్మాణం కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకాష్ నడ్డా
హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసును నిరసిస్తూ ఆపార్టీ నేతలు నెక్లెస్రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం ర్యాలీగా బయలుదేరిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, కాంగ్రెస్ నేతలు వివేక్, దానం నాగేందర్లను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. 2016-17 విద్యా సంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వం, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా కొత్తగా గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.
విశాఖపట్టణం : విశాఖ పట్టణం ఉక్కు కర్మాగారం లో ఓ కార్మికుడు ప్రమాద వశాత్తు మృతిచెందాడు. ఉదయం కార్మాగారంలో పనిచేస్తున్న కేఎస్ఆర్ మూర్తి (48) అనే కార్మికుడు క్రేన్ పై నిలబడి పనిచేస్తున్నాడు. ప్రమాద వశాత్తు పైనించి పడిపోడంతో.. తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. మృతి చెందిన కార్మికుడు.. ఇటీవల జరిగిన బీఎంఎస్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.