-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
భూనిర్వాసితులను ఆదుకుంటాం * సిఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్
ఆదిలాబాద్,డిసెంబర్ 12: మావోయిస్టు పార్టీ సీనియర్ దళ నాయకురాలు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న సతీమణి మోతిబాయి అలియాస్ రాధక్క శనివారం జిల్లా జైలు నుండి బెయిల్పై విడుదలయ్యారు.
చిన్నపరెడ్డి, రాజగోపాల్రెడ్డిల మధ్య ప్రధాన పోటీ
విజయరామారావుకు కెటిఆర్ సాదర స్వాగతం * త్వరలో కెసిఆర్ను కలుస్తానన్న సిబిఐ మాజీ చీఫ్
మహబూబ్నగర్, డిసెంబర్ 12: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో జరగనున్న రెండు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. శనివారం నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసింది. ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయగా ఇద్దరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
కరీంనగర్ రెండు స్థానాల్లో గులాబీ రెపరెపలు
మరో ఆరు స్థానాలకు పోటీ
ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ
నాలుగు జిల్లాల్లో 27న పోలింగ్
గుంటూరు, డిసెంబర్ 12: రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోని గ్రామకంఠాల సమస్యల పరిష్కారంపై తుది నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేసిన సిఆర్డిఎ అధికార సిబ్బంది ప్రతి గ్రామానికి సంబంధించిన నివేదికను సమగ్రంగా రూపొందించారు.