-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
భద్రాచలం, డిసెంబర్ 12: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి శనివారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కూర్మావతారంలో ఉన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రామాలయం, కల్యాణ మండపం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల దర్శనం అనంతరం స్వామి తిరువీధి సేవకు వెళ్లారు.
ప్రజాప్రతినిధులకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హితవు
విజయవాడ, డిసెంబర్ 11: డాక్టర్ పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ రజతోత్సవ పురస్కారాలకు ప్రముఖ వేణునాద విద్వాంసులు పద్మభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, యువ రచయిత హిన్దోల్ సేన్ గుప్తాలను ఎంపికయ్యారు.
మహానంది/ఆళ్లగడ్డ, డిసెంబర్ 12: సుప్రీంకోర్టు జడ్జి జాస్తి చలమేశ్వర్ కర్నూలు జిల్లాలోని మహానందీశ్వరుడు, నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. శనివారం ఆయన మహానందికి చేరుకోగా ఎఇఓ మధు, వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు చలమేశ్వర్ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, మెమొంటో అందజేశారు.
విశాఖపట్నం, డిసెంబర్ 12: విశాఖ జిల్లా జికె వీధి మండలం పెదవలస గ్రామానికి చెందిన తొమ్మిది మంది మావోయిస్టు ఆర్మ్డ్ మిలీషియా సభ్యులు లొంగిపోయినట్టు జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ చెప్పారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరు గతంలో పలు విధ్వంసాలకు పాల్పడ్డారని చెప్పారు.
పామర్రు, డిసెంబర్ 12: దేశానికి కేటాయింపు జరిగే బయో మాలిక్యులర్ పరిశోధనా సంస్థను కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలు గ్రామం వద్ద ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు సిఐఐ జాతీయ బయోటెక్నాలజీ సభ్యుడు ఎం కృష్ణప్రసాద్ వెల్లడించారు. గ్రామాభివృద్ధి కోసం కొమరవోలును దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శనివారం గ్రామంలో స్మార్ట్ విలేజ్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
సంపన్నులకు దోచిపెడుతున్న మోదీ * సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
రాజమండ్రి, డిసెంబర్ 12: కార్తీక మాసం చివరి రోజు కావటంతో మహిళా భక్తులు వదిలిన కార్తీక దీపాలతో గోదావరి కొత్త వెలుగులుతో కళకళలాడింది. అందులోనూ పోలెమ్మ స్వర్గానికి వెళ్లిన రోజుగా భక్తులు భావించే కార్తీక మాసం చివరి రోజు కావటంతో తెల్లవారుజామున 4గంటల నుండే భక్తులు గోదావరికి పోటెత్తారు. రాజమండ్రి నగరంలో ఇటు దేవీచౌక్ నుండి, అటు కోటగుమ్మం సెంటర్ నుండే రోడ్లపై భక్తుల సంఖ్య అధికంగా కనిపించింది.