-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
భద్రాచలం, డిసెంబర్ 7: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పోలీసులు సోమవారం మావోయిస్టు కీలక నేత ఒకరిని అరెస్టు చేశారు. కరుడుగట్టిన ఈ మావోయిస్టును దర్బా ఘాట్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు బస్తర్ ఐజీ కల్లూరి వెల్లడించారు. మడకామి అయితా అనే ఈయన దండకారణ్య కిసాన్ మోర్చా అధ్యక్షుడు. కాంకేర్ ఏరియా కమిటీలో ప్రధాన నాయకుడు. ఈయనపై రూ.5 లక్షల రివార్డు ఉంది. 8 కేసులు నమోదై ఉన్నాయి.
ప్రజా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇన్నయ్య విజ్ఞప్తి
తిరుచానూరు, డిసెంబర్ 7: శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో సోమవారం లక్ష కుంకుమార్చన సేవ నేత్ర పర్వంగా సాగింది. అమ్మవారిని వేకువ జామున 4 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యార్చన నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
విజయవాడ, డిసెంబర్ 7: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావటంతో పాటు ప్రజలంతా శారీరక వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో తాజాగా ఏర్పాటైన డీసెస్ ఎరాడికేషన్ త్రో ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ (డ్రీప్) స్వచ్ఛంద సంస్థ జనవరి 10న అమరావతి మారథాన్ (మహాపాదయాత్ర)కు సన్నాహాలు చేపట్టింది. సాధారణంగా దేశ, విదేశాల్లో కనీసం 40 కి.మీ.