S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/22/2015 - 08:03

వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావు

11/22/2015 - 08:02

చెయ్యేరు నదిలో ఇద్దరు గల్లంతు * మళ్లీ మొదలైన వర్షం...జనం బెంబేలు

11/22/2015 - 08:01

శ్రీకాకుళం, నవంబర్ 21: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్పోర్ట్సు విలేజ్‌ను నిర్మించనున్నామని, ఏ స్థాయి క్రీడలైనా సరే అమరావతిలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు.

11/22/2015 - 08:00

గుంటూరు, నవంబర్ 21: కేంద్ర రాజధాని ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన సందర్భంగా వెలిగించిన సంకల్పజ్యోతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అమరావతికి తరలించారు. అక్టోబర్ 22వ తేదీన శంకుస్థాపన జరిగిన కార్యక్రమానికి ముందు సంకల్పజ్యోతిని వెలిగించారు.

11/22/2015 - 08:00

రక్షణ శాఖ శాస్ర్తియ సలహాదారు సతీష్‌రెడ్డి

11/22/2015 - 07:40

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ డిమాండ్

11/22/2015 - 07:39

కొలిమిగుండ్ల/ఆళ్లగడ్డ, నవంబర్ 21: కర్నూలు జిల్లాలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కొలిమిగుండ్ల మండలంలో లారీ ఢీకొని ముగ్గురు బాలికలు మృతి చెందగా, ఆళ్లగడ్డలో ట్రాక్టర్ ట్రాలీని అంబులెన్స్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.

11/22/2015 - 07:38

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ 09/2015 ద్వారా ఈ నెల 7వ తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్లు (సివిల్ మెకానికల్) పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ కీని కమిషన్ విడుదల చేసింది. ఈ కీ 23వ తేదీ నుండి కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. తొలి కీపై ఎమైనా అభ్యంతరాలుంటే 25లోగా వాటిని కమిషన్‌కు తెలియజేయాలని కమిషన్ కార్యదర్శి సూచించారు.

11/22/2015 - 07:38

పలాస, నవంబర్ 21: అగ్ని ప్రమాదంలో 2 కోట్ల రూపాయల విలువైన జీడిపిక్కలు దగ్ధమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం తెల్లవారుజామున ఓ జీడిపిక్కల గోడౌన్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. విదేశాల నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే జీడి పిక్కలను కొనుగోలు చేసి పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోని పలు గోడౌన్‌ల్లో నిల్వ చేస్తుంటారు.

11/22/2015 - 07:37

వాడివేడిగా ప్రజాభిప్రాయ సేకరణ

Pages