S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/29/2018 - 00:42

విజయవాడ, జూలై 28: కనిపించే దేవుళ్లయన రైతులతో కన్నీళ్లు పెట్టించేలా పాలకులు వ్యవహరిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భగుడిలోకి వెళ్లి దేవుళ్లకి ఎలా అపచారం చేయకూడదో..అలాగే అన్నదాతల్ని వారి భూముల్లోచి వెళ్లగొట్టవద్దు అన్నారు. శనివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో

07/29/2018 - 00:38

ఒంగోలు, జూలై 28: రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం భారీ విజయాన్ని సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకోగలుగుతుందన్నారు.

07/29/2018 - 00:30

ఎర్రటి నేల... పచ్చటి చెరకు పంట... ఇప్పటిదాకా చేను గట్టుపైనుండే చూసిన ఆ చిన్నారి కాడెద్దుల మధ్యకు చేరింది. ఇంటి దూలానికో, చెట్టుకొమ్మకో వేలాడాల్సిన ఊయల కాడిమానుకు చేరడంతో ఆ చిన్నారి ఏం జరుగుతోందోనని, ఎటు పోతోందోనని వింతగా, బేలగా చూస్తోంది కదూ. భూమి తల్లినే నమ్ముకున్న ఆ తల్లిదండ్రులు చిన్నారిని గట్టుమీద వదల్లేక ఇలా ఊయల కట్టి పొలంలో దించారు.

07/28/2018 - 05:00

భూదాన్‌పోచంపల్లి, జూలై 27: పోచంపల్లి ఇక్కత్ కళ చాలా అద్భుతంగా ఉందని ప్రముఖ టీవీ యాం కర్, నటి అనసూయ భరద్వాజ్ అన్నా రు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని శ్రీమహమ్మాయి కాలనీలో చేనేత కార్మికుల వాడకు వెళ్లి కార్మికుల గృహాలకు వెళ్లి మగ్గాలు, వస్త్రాల తయారీ, నూలు చిటికీ కట్టడం, రంగుల అద్దకం ప్రక్రియను ఆమె పరిశీలించారు.

07/28/2018 - 04:48

హైదరాబాద్, జూలై 27: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షణ మధ్య రైల్వే సికింద్రాబాద్-కమాక్య (గౌమతి)ల మధ్య 52 ప్రత్యేక రైళ్లను నడపనుంది. 07149/07150 నెంబర్లు గల ట్రైన్లు ఆగస్టు 3 నుంచి వచ్చే ఏడాది జనవరి 28 వరకు ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఉదయం 7:30 గంటలకు బయలు దేరి ఆదివారం ఉదయం 8:20కి కమాక్య (గౌహతి)కి చేరుకుంటోంది.

07/28/2018 - 04:12

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) జూలై 27: చంద్ర గ్రహణం సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు దుర్గగుడి ప్రధాన ఆలయంతోపాటు కొండపైన ఉన్న అన్ని ఉపాయాలకు సైతం ఆలయాధికారుల సమక్షంలో అర్చకులు తాళాలు వేశారు.

07/28/2018 - 04:15

మంత్రాలయం, జూలై 27: కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో మూడు మొసళ్లు కనిపించాయి. నాలుగు రోజుల క్రితం నది మధ్యలో రాయిపై ఓ మొసలి కనిపించింది.

07/28/2018 - 01:56

పిఠాపురం, జూలై 27: చంద్ర గ్రహణం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ దేవాలయాలు మూతపడ్డాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని మాత్రం గ్రహణం సమయంలో తెరచివుంచి పూజలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం నుంచి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు రాత్రి తొమ్మిది గంటల వరకు కుక్కుటేశ్వరస్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

07/28/2018 - 01:47

ఏర్పేడు, జూలై 27: చంద్రగ్రహణం సందర్భంగా శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వాస్తవానికి సూర్య, చంద్రగ్రహణాల సమయాల్లో హిందూ దేవాలయాలన్నీ మూసివేసి ఆలయ శుద్ధి, పుణ్యాహవచం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తరువాత భక్తులను స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తారు.

07/28/2018 - 01:35

హైదరాబాద్, జూలై 27: అంతరించిపోతున్న వృక్ష జాతుల పునరుజ్జీవనానికి తాము సైతం అంటూ సింగరేణి అడుగులు వేస్తోంది. ఈమేరకు హరితహారంను ప్రోత్సహించడానికి కాంట్రాక్టు పద్ధతిలో మొక్కలు పెంపడానికి సింగరేణి శ్రీకారం చుట్టింది. మొక్కలు నాటే కార్యక్రం మొక్కుబడిలా కాకుండా వాటిని పెంచడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తోంది.

Pages