S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/28/2020 - 01:56

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం రెండవ రోజు ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం పూజాధి కార్యక్రమాలను పాంఛరాత్ర ఆగమశాస్త్రానుసారం వైభవంగా నిర్వహించారు.

02/28/2020 - 01:54

నాగార్జున యూనివర్సిటీ, ఫిబ్రవరి 27: దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకుపోడానికి యువత చిత్తశుద్ధితో కృషి చెయ్యాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు ఇచ్చారు. ఆచార్య నాగార్జున వర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో గురువారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

02/28/2020 - 01:01

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం నుంచి గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం విజయనగరంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విజయవాడ (మంగళగరి) నుంచి ఉద యం 11.15 గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. మూడు రాజధానులపై జరుగుతున్న రగడ రాజుకున్న సందర్భంలో చంద్రబాబు విశాఖపట్నం పర్యటన ఏర్పాట్లపై ముందు నుంచి అదోళన జరుగుతాన్నాయి.

02/28/2020 - 00:52

హైదరాబాద్, ఫిబ్రవరి 27: రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో నదులు, రిజర్వాయర్లలోని నీరు గణనీయంగా ఆవిరైపోతోంది. దీనికితోడు రబీ సీజన్ నేపథ్యంలో ఇటు సాగు నీటికి, అటు తాగునీటికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలుండాల్సి ఉండగా 95 టీఎంసీలు మాత్రమే ఉంది. నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలకు 206 టీఎంసీలు.

02/28/2020 - 04:09

కర్నూలు: కోవిడ్-19 వైరస్ నేపధ్యంలో చైనాలో చిక్కుకుపోయిన కర్నూలు జిల్లా నంద్యాల యువతి అనె్నం జ్యోతి గురువారం ఉదయం ఢిల్లీకి క్షేమంగా చేరింది.

02/27/2020 - 04:59

విజయవాడ, ఫిబ్రవరి 26: పట్టణాల్లో స్కూల్ బస్సులను ఆర్టీసీ రూట్లలో తిప్పేది లేదన్న రవాణా శాఖ మంత్రి పేర్ని నాని హామీతో ఈ నెల 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ఉద్యమం తాత్కాలికంగా వాయిదా పడింది.

02/27/2020 - 04:17

శ్రీశైలం టౌన్, ఫిబ్రవరి 26: శ్రీశైలం జలాశయాన్ని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ బుధవారం సందర్శించారు. బోర్డు నూతన చైర్మన్‌గా నియమతులైన అయన జలాశయాల పరిశీలనలో భాగంగా శ్రీశైలం డ్యామ్‌ను పరిశీలించారు. అయనకు డ్యాం అధికారులు ఘనస్వాగతం పలికారు.

02/27/2020 - 02:25

హైదరాబాద్, ఫిబ్రవరి 26: చైనాను కుదిపేసిన కరోనా వైరస్‌తో నిన్న మొన్నటి వరకు భారతదేశాన్ని సైతం భయపెట్టినా దీని నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో అలాంటిదే మరో వైరస్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పండ్ల తోటలకు సర్వనాశనం చేస్తోంది. కరోనా వైరస్ మొదట కేరళలో గుర్తించినట్టే పండ్ల తోటలకు సోకుతున్న ‘రుగోస్’ వైరస్ కూడా అక్కడి నుంచే వ్యాప్తి చెందినట్టు వ్యవసాయ శాస్తవ్రేత్తలు గుర్తించారు.

02/27/2020 - 02:57

విశాఖపట్నం: ప్రపంచ స్టీల్ పరిశ్రమ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ కుమారుడు ఆదిత్య మిట్టల్ విశాఖ పోర్టును బుధవారం సందర్శించారు. ఆదిత్య మిట్టల్ ప్రస్తుతం ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ సంస్థల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదిత్య మిట్టల్‌కు విశాఖపట్నం పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులో జరుగుతున్న కార్యకలాపాలను హరనాథ్ ఆదిత్య మిట్టల్‌కు వివరించారు.

02/26/2020 - 04:54

తిరుపతి: వేదాలు సాక్షాత్తు భగవంతుని స్వరూపాలని, సనాతన ధర్మప్రచారంలో భాగంగా వేద పరిరక్షణ, ప్రచారానికి టీటీడీ విశేష కృషి చేస్తోందని టీటీడీ అదనపు ఈఓ ఏ.వి.్ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని ధర్మగిరిలో గల శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో 28వ అఖిలభారత శ్రీవేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.

Pages