-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వరంగల్ అర్బన్, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సిద్ధిపేట, హుస్నాబాద్, గజ్వేల్లో వర్షాల ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
విజయవాడ: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్కు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు బలమైన ఈదురు గాలులకు హోర్డింగ్లు, వృక్షాలు నేలకొరిగాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగ భృతి విదివిధానాలపై చర్చించారు.
అమరావతి: గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై యాభై ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతోంది. నిందితుడ్ని ఉరి తీయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహాం వ్యక్తంచేస్తూ బంద్ పాటిస్తున్నారు. కాగా అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాం వ్యక్తంచేశారు. నిందితుడ్ని పట్టిచ్చినవారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.
అమరావతి: ఏపీ ఎడ్సెట్-2018 ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారంనాడు విడుదల చేశారు. ఫలితాలను ఆర్డీజీఎస్ వెబ్సైట్లో ఉంచామని వెల్లడించారు.
విశాఖపట్నం: బెంగాల్పై ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ ప్రభావం వల్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది.
విజయనగరం: విజయనగరంలో గురువారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం పడింది. జిల్లా కేంద్రంతో పాటు సాలూరు, గజపతినగరం, పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, ఎస్.కోట తదితర ప్రాంతాల్లో ఉదయం ఐదు గంటల నుంచే వర్షం ఆరంభమైంది. ఈ వర్షాల వల్ల మామిడి, అరటి, జీడి, చెరకు తోటలకు తీవ్ర నష్టంవాటిల్లింది.
విశాఖపట్నం: విశాఖలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలతో జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటు కుండపోతగా వర్షం పడటంతో కేజీహెచ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
హైదరాబాద్: హయత్నగర్లో ఇద్దరు యువతులపై యాసిడ్ దాడి సంఘటన చోటు చేసుకుంది. ప్రియురాలు జన్నీ, ఆమె స్పేహితురాలు రమ్యపై శంకర్ అనే వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. గత రెండు సంవత్సరాలుగా జన్నీ శంకర్ ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం జన్నీకి రమ్య పరిచయం అవడంతో శంకర్తో మాట్లాడటం మానేసింది. దీంతో ఇద్దరిపై కోసం పెంచుకున్న శంకర్ యాసిడ్తో దాడికి పాల్పడ్డాడు.