-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, మార్చి 7: యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల అలసత్వాన్ని ఇక ఎంతమాత్రం సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం రూసా భవన్లో జరిగిన వీసీల భేటీలో మాట్లాడుతూ వర్శిటీలకు వీసీలున్నా లేనట్టే ఉన్నాయని వ్యాఖ్యానించారు. వీసీల విధులు, బాధ్యతలు, పనితీరుపై గతంలో రాష్ట్ర గవర్నర్ పలుమార్లు అనేక సూచనలు చేశారన్నారు.
గుంటూరు, మార్చి 7: గుంటూరులో అతిసార వ్యాధి అదుపులోకి రాలేదు. వ్యాధి విజృంభించడంతో గత 24 గంటల్లో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో అతిసారం మృతుల సంఖ్య 8కి చేరింది. మంచినీరు కలుషితం కారణంగానే వ్యాధి వ్యాప్తిచెందిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వ్యాధి నియంత్రణకు పది డివిజన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలకు రోగులు వందల సంఖ్యలో తరలివచ్చి చికిత్స పొందుతున్నారు.
రాజమహేంద్రవరం, మార్చి 7: అఖండ గోదావరి నదిలో ఇసుక దొంగలు పడ్డారు. దొరికినంతా దోచుకుపోతూ ప్రభుత్వ ఖజానా లూటీ చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని కొందరు, ఉత్తర్వులు వచ్చేలోగా మరికొందరు, అనుమతి లేకున్నా రాత్రికి రాత్రే ఇసుకను అక్రమంగా పట్టుకుపోవడం రివాజుగా మారింది. ఆయా ప్రాంతాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్యాకేజీలు మాట్లాడుకుని అనుమతులు ఉన్నాయో లేవో పసిగట్టేలోగా రూ.
ఏపీని అవమానించినందుకే ఈ నిర్ణయం ఎన్డీయే నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తాం
తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ప్రకటన
గుంటూరు: జిల్లాలో అతిసార మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గత రెండురోజుల్లో ముగ్గురు మరణించగా.. ఈరోజు నలుగురు మృతిచెందారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నవారి సంఖ్య 56కి పెరిగింది. జిల్లాలో ఈ వ్యాధి బారినపడినవారి సంఖ్య 140కి చేరుకుంది. అతిసార రోగుల సంఖ్య పెరుగుతుండటంతో రెండు వార్డులను పెంచారు.
అమరావతి: విభజన హామీల అమలులో ఏక్కడా రాజీపడే ప్రసక్తేలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ శాసనసభలో ప్రసంగించారు. ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. అమరావతికి కట్టుబట్టలతో వచ్చాం. ఏడాదికి 12శాతం వృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న రాయితీలు ఇక్కడెందుకు ఇవ్వరని ఆయన అన్నారు.
అమరావతి: వైసీపీ రాజ్యసభ అభ్యర్ధిగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. సత్యనారాయణకు వేమిరెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
హైదరాబాద్: హోదా ఉద్యమానికి జేఎసీ అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన బుధవారంనాడు మీడియాతో చిటచాట్ చేస్తూ టీడీపీ, వైసీపీ కేసులకు భయపడుతున్నాయి. గుజ్జర్లు, తెలంగాణ తరహాలో ప్రత్యేక ఉద్యమం జరగాలని ఆకాంక్షించారు. నాపై ఐటీ అధికారులను కూడా పంపించారు. బాధ్యతగా వ్యవహరింల్సిన కేంద్రం చిల్లరగా వ్యవహరిస్తుందని విమర్శంచారు.
ఒంగోలు, మార్చి 6: పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి దమ్ముంటే వారిని మళ్లీ గెలిపించుకోవాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబుకి సవాల్ విసిరారు. మళ్లీ ప్రజలు ఓటు వేస్తారనే నమ్మకం లేకపోవడంతోనే చంద్రబాబు వారితో రాజీనామా చేయించడం లేదని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, మార్చి 6: లైఫ్ సైనె్సస్ రంగాన్ని రాష్ట్రంలో మరింత అభివృద్ధి పర్చడానికి విజన్- 2030 పేరిట ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి పర్చడం వల్ల అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. లైఫ్ సైనె్సస్ అడ్వయిజరీ కమిటీతో మంత్రి కేటీఆర్ నోవాటెల్లో మంగళవారం సమావేశమయ్యారు.