S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/05/2018 - 03:51

హైదరాబాద్, మార్చి 4: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావడానికి తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు వివిధ పార్టీలు, వర్గాల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది.

03/05/2018 - 02:34

తృతీయ ఫ్రంట్ అవశ్యకతపై నేనేదో ఆషామాషీగా, అవగాహన లేకుండా మాట్లాడటం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2004లో ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీలను కూడగట్టిన అనుభవం ఉంది. పంచవర్ష ప్రణాళికలపై అవగాహన, సుదీర్ఘమైన రాజకీయ అనుభవ నేపథ్యం నాకు ఉన్నాయ
*
కేసీయారేసేనులే
వేసారిన వారికొరకు వీనుల విందౌ
ఊసుల పాచిక ఆశల
మోసులు తొడగంగ ఫ్రంటు మొదలయ్యెనుగా!

03/05/2018 - 02:31

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ ప్రజల దీవెనలుంటే భారత దేశ రాజకీయాలకు అద్భుతమైన దిశా, దశా చూపించి దేశ ప్రజానీకానికి మార్గ నిర్దేశనం చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ‘నా ప్రయత్నంలో వందకు వందశాతం విజయం సాధిస్తానన్న సంపూర్ణమైన విశ్వాసం ఉంది’ అన్నారు.

03/04/2018 - 04:00

హైదరాబాద్, మార్చి 3: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి పేచీ లేదని, మోదీ తనకు మంచి మిత్రుడని కేసీఆర్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మోదీ అంటే తనకు గౌరవమని స్పష్టం చేశారు. మోదీని ‘గాడు’ అని తాను అనలేదన్నారు. అయితే బిజెపి నేతలు తనపై అనవసరంగా బురద చల్లుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు.

03/04/2018 - 04:04

నెల్లూరుటౌన్, మార్చి 3: ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఇర్రి) డైరెక్టర్ జనరల్ మాథ్యూ మోరెల్ నేతృత్వంలోని శాస్తవ్రేత్తల బృందం శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాక మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బృందం ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయిలాండ్ దేశాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.

03/04/2018 - 03:51

అమరావతి, మార్చి 3: రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సబబేనని, కాని నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయలేదనే వ్యాఖ్యను ఖండిస్తున్నామని అన్నారు.

03/04/2018 - 03:46

విజయవాడ, మార్చి 3: రాజ్యాంగంలోని ఆర్టికల్ 35(ఏ) వల్ల జమ్మూకాశ్మీర్ మహిళలు పూర్తిగా వివక్షకు గురవుతున్నారని జమ్మూకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త నీరూ మిశ్రా అన్నారు. జమ్మూకాశ్మీర్ అధ్యయన కేంద్రం శనివారం రాత్రి విజయవాడలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ మహిళలు.. ఆర్టికల్ 35(ఏ) అనే అంశం మీద ఆమె ప్రసంగించారు.

03/04/2018 - 02:12

విజయవాడ, మార్చి 3: శారీరక దారుఢ్యాన్ని పెంచి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య అన్నారు.

03/04/2018 - 02:11

విజయవాడ, మార్చి 3: అసెంబ్లీ సమావేశాలు ఈనెల 5 నుంచి నెలాఖరు వరకు నిర్వహించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5న ఉదయం 9 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారన్నారు. ప్రతిపక్షం సభకు రావాలని కోరుకుంటున్నానని, దీనికి సంబంధించి ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో తాను ఇప్పటికే మాట్లాడానని వెల్లడించారు.

03/04/2018 - 02:10

విజయనగరం, మార్చి 3: పౌర విమానయాన రంగంలో పోటీతత్వం పెరిగి అభివృద్ధి చెందాలంటే ‘ఎరా’ (ఎయిర్‌పోర్ట్సు ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ) చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ఆ శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు. ఆ చట్టానికి సవరణ చేయాలని కోరుతూ పార్లమెంట్‌కు నివేదించామన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ‘ఎరా’కు సంస్కరణలు చేస్తామని ఆయన వెల్లడించారు.

Pages