-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, ఫిబ్రవరి 10: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. బడ్జెట్ సమావేశాల్లో నీటి వివాదాలకు చరమగీతం పాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరిన విషయం విధితమే.
అమరావతి, ఫిబ్రవరి 10: కేంద్రం నుంచి వచ్చే స్పందనను బట్టి ప్రతిస్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపీలకు సూచించారు. శనివారం ఆయన తన నివాసం నుంచి ఎంపీ, మంత్రులు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వారం రోజుల పాటు పార్లమెంటులో ఎంపీల పోరాటం, కేంద్రం స్పందన, వైసీపీ కప్పదాటు వైఖరి, ప్రజాభిప్రాయాలు, మీడియాలో వార్తా కథనాలను బాబు సమీక్షించారు.
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 9: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ధ్వజారోహణం వేడుకగా జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు దేవరాత్రిని పురస్కరించుకుని వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, గంగాదేవి సమేత సోమ స్కందమూర్తి, జ్ఞాన ప్రసూనాంబ, చండికేశ్వరుడు పంచమూర్తులను పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: దక్షణ మద్య రైల్వే పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని జీఎం వినోద్ కుమార్ రైల్వే అధికారులకు సూచించారు. ముందుగా నిర్ధేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. గురువారం రైల్ నిలయంలో ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
విజయవాడ, ఫిబ్రవరి 8: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టులో కృష్ణాజిల్లా మూడోజోన్ పరిధిలోని 2లక్షల 30వేల ఎకరాల్లో సాగవుతున్న వివిధ రకాల వాణిజ్య పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. తెలంగాణా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తున్నట్లే చేస్తూ అర్ధంతరంగా నిలిపివేస్తూ రైతాంగంతో దోబూచులాడుకుంటోంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి దృష్టిసారించారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయంలో గురువారం రెండో రోజు కూడా వివిధ కార్యక్రమాలపై శాఖాధిపతులతో జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు సీరియస్గా రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్కళ్యాణ్ లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్తో గురువారం నాడు భేటీ అయ్యారు. ఏపీ విభజన హామీల సాధన కోసం ఐక్య కార్యాచరణ సమితి అవసరమని అభిప్రాయపడిన పవన్ కళ్యాణ్ మేథావులతో దానిని ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే తెలిపారు.
మాకు న్యాయం చేయండంటూ ఆంధ్రావని ముక్తకంఠంతో నినదించింది. రాష్ట్రంపై కేంద్ర వివక్షను ఎలుగెత్తి చాటింది. బడ్జెట్లో రిక్తహస్తానికి నిరసనగా రాష్ట్రం యావత్తూ స్వచ్చందంగా బంద్ పాటించింది. బస్సులు నవడలేదు.విద్యా సంస్థలు పనిచేయలేదు. కేంద్రం వివక్షకు నిరసనగా పలు రాజకీయ పక్షాలు నిర్వహించిన రాష్ట్ర బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. ప్రధాన రహదారులు వెలవెలబోయాయి. సినిమా హాళ్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి.