-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్/ బేగంపేట, జూలై 10: తననే నమ్ముకుని, కొలిచిన వారందర్నీ తాను చల్లంగా చూస్తానని అమ్మవారు ఆవహించిన అవివాహిత స్వర్ణలత తెలిపారు.
హైదరాబాద్, జూలై 10: హైదరాబాద్ను వారసత్వ నగరంగా గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. అంతేగాక, ఇందుకు యునెస్కోకు పంపాల్సిన ప్రతిపాదనలను వెంటనే సిద్దం చేయాలని కూడా ఆయన జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డిని ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 10: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మూడోదశ హరితహారంలో భాగంగా 15వ తేదీన విద్యాసంస్థల్లో గ్రీన్డే నిర్వహిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణలోని దాదాపు 30వేల విద్యాసంస్థల్లో 50లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
హైదరాబాద్, జూలై 10: దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాల్సి ఉందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర పేర్కొన్నారు. ‘పంటల అభివృద్ధికి ఆధునిక జన్యుప్రజనన వ్యూహాలు’ అంశంపై జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, జూలై 10: తెలంగాణలో కెజిబివి, మోడల్ స్కూళ్ల హాస్టళ్ల నిర్మాణానికి 109 కోట్ల రూపాయిలు మంజూరు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. బాలికల హాస్టళ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టిసారించామని, 61 కెజిబివి, రెండు మోడల్ స్కూళ్ల హాస్టల్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు.
హైదరాబాద్, జూలై 10: సిపిఎం, సిపిఐ కలిసి పని చేస్తే భవిష్యత్లో మంచి ఫలితాలు ఉంటాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వామపక్షాలు రెండూ కలిసి రానున్న నాలుగైదేళ్లు పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
హైదరాబాద్, జూలై 10: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేథావులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్శిటీదేనని ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం యుకె, యూరప్ ఆధ్వర్యంలో లండన్లోని చారిత్రాత్మక ఇండియన్ జింఖానా క్లబ్లో పూర్వ విద్యార్ధులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాంచందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
హైదరాబాద్, జూలై 10: ఐసెట్ ద్వారా ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన సర్ట్ఫికేట్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది. మొత్తం 32,283 మంది విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎంబిఎ 21,281 సీట్లు, ఎంసిఎ 2077 సీట్లు ఉన్నాయి.
హైదరాబాద్, జూలై 10: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ యోగా సెంటర్ నిర్వాహకులు ఓ దంపతులను కిడ్నాప్ చేశారు. ఈనెల 3న మాదాపూర్లో అదృశ్యమైన వీరు అరుణాచల్ ప్రదేశ్లో ప్రత్యక్షమైన సంఘటన నగరంలో కలకలం రేపుతోంది. సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మాదాపూర్లో కువేందర్ అనే వ్యిక్తి యోగా సెంటర్ నిర్వహిస్తున్నాడు. కాగా గత నెల 27న కిరణ్మయి, జగదీష్ అనే దంపతులు యోగా సెంటర్లో చేరారు.
హైదరాబాద్, జూలై 10: కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి జూపల్లి నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డితో కలిసి నీటి పారుదల శాఖ అధికారులతో కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలపై సమీక్షించారు.