-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 26: రోజులు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో వేగం కనిపించక పోవడంతో శాసన సభ్యుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇంకా 22నెలల్లో శాసన సభ సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. చివరి ఏడాది ఎన్నికల సంవత్సరం అధికారులు పెద్దగా మాట వినరు. ఏం చేయాలన్నా ఇంకా పదినెలల గడువు మాత్రమే ఉంది కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితిలో మాత్రం పెద్దగా పురోగతి కనిపించడం లేదని శాసన సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్, జూన్ 26: రంజాన్ (ఈద్-ఉల్-్ఫతర్) పర్వదినాన్ని సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పాతనగరంలోని మసీదులు, ఈద్గాలు కిటకిటలాడాయి. చార్మినార్ సమీపాన గల మక్కా మసీదు, మాదన్నపేటలోని ఈద్గా, ఇంకా అనేక మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మీరాలం ఈద్గాలో ఖురాన్ ప్రవచనాలకు భారీ సంఖ్యలో ముస్లింలు తరలి వచ్చారు. నగర పోలీసు కమిషనర్ పి.
హైదరాబాద్, జూన్ 26: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఎ-1 శ్రవణ్, ఎ-2 రాజీవ్లను పోలీసులు విచారణ కోసం కస్టడీకి కోర్టు అనుమతించింది. అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులతో దూర ప్రాంతమైన కుకునూరుపల్లి పోలీసు స్టేషన్కు వెళ్ళిన ధైర్యం గల శిరీష తనకు ఎదురైన సవాళ్ళను ఎదురొడ్డి నిలువకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హైదరాబాద్, జూన్ 26: తెలంగాణలోని ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న మూడంచెల వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థ తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో రాష్ట్ర క్యాడర్, జోనల్ క్యాడర్, జిల్లా క్యాడర్ పోస్టులంటూ ఉన్నాయి. రాష్టప్రతి ఉత్తర్వుల (జీఓ ఎంఎస్ నెంబర్ 674, సాధారణ పరిపాలన శాఖ, 20-10-1975) మేరకే మూడంచెల వ్యవస్థ ఏర్పడ్డది.
హైదరాబాద్, జూన్ 26: బిజెపి టిఆర్ఎస్ బంధంపై టిఆర్ఎస్లో జోరుగా చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని తెలంగాణ బిజెపి నాయకులు ఒకవైపు ప్రకటనలు చేస్తుండగా, టిఆర్ఎస్ మాత్రం రోజు రోజుకు బిజెపి ఢిల్లీ నాయకత్వానికి చేరువ అవుతోంది. రాష్టప్రతి ఎన్నికల్లో ముందుగానే టిఆర్ఎస్ బిజెపికి మద్దతు ప్రకటిచింది.
నల్లగొండ, జూన్ 25: మూసీ తీరం గ్రామాల రైతులు భూగర్భ జలాల కోసం లక్షలు వెచ్చించి బోర్లు వేసి భగీరథ ప్రయత్నం చేస్తుండగా పంటల సాగుకు, చెరువుల్లో చేపల పెంపకానికి జీవనాధారంగా ఉన్న మురుగు మూసీ నీటి కోసం నది తీర గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడిగా ఆందోళనలు సాగిస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 25: ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనుల కోసం 300 కోట్ల రూపాయలు కేటాయించాలని వర్సిటీ వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ను కోరారు. ‘ఎమర్జెన్సీ-చీకటి రోజులు’ అనే అం శంపై బిజెపి దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సభలు, సమావేశాల్లో భాగంగా హైదరాబాద్లో ఆ పార్టీ ఆదివారం నిర్వహించిన సభలో పాల్గొనేందుకు ప్రకాశ్ జవదేకర్ వచ్చారు.
కేతేపల్లి, జూన్ 25: సూర్యాపేట జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతూ ఆదివారం నాటికి 628.2 అడుగులకు చేరింది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ఎగువ ప్రాంతాలైన భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
హైదరాబాద్, జూన్ 25: ఉన్నత విద్య చదివిన విద్యార్థులు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగమో, ప్రైవేట్ ఉద్యోగమో దొరకక పోతే నిరాశకు గురై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న తరుణంలో సమాజంలో అనేక మంది స్వయంకృషితో జీవిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన బి. మోహన్ (85) అనే వృద్ధుడు యువతీ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
హైదరాబాద్, జూన్ 25:ఒకవైపు వర్షాలు మరో వైపు చెరువుల్లో నిండుగా నీళ్లు వ్యవసాయ పనులు ప్రారంభించాలంటే రైతుల వద్ద డబ్బులు లేవు, బ్యాంకుల్లో , ఏటిఎంలలో డబ్బు లు కనిపించడం లేదు. ఏ బ్యాంకులోనైనా డబ్బులు ఉన్నాయంటే భారీ క్యూలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి రైతులకు బ్యాం కుల్లో నగదు లభించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.