-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
వరంగల్, ఏప్రిల్ 28: చదువుకునే రోజుల్లో తాను తెలుగు సాహిత్యంలో జరిగే అన్ని పోటీలలో ఫస్ట్ వచ్చేవాడిని, ఎక్కువ మార్కు లు, బహుమతులు తనకే వచ్చేవని, దీంతో అధ్యాపకుల వద్ద సహచర విద్యార్థులు అభ్యంతరాలను వ్యక్తం చేసేవారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. జనగామ జిల్లాలో శుక్రవారం ఆయన బమ్మెర గ్రామాన్ని సందర్శించి, మహాకవి బమ్మెర పోతన సమాధి వద్ద నివాళులు అర్పించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28: వేసవి తీవ్రతతో తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజలు మరో (మే) నెల ఎలా గడుస్తుందా? అని ఆందోళన చెందుతున్నారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో సాధారణ ఉష్ణ్రోగ్రతల కంటే మరో 3 నుంచి 5 సెల్సి యస్ డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోద య్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. కాగా శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా వాతావరణం చల్లబడింది.
హైదరాబాద్, ఏప్రిల్ 28: రైతుల ముసుగులో టిడిపి గుండాలు కొన్ని దుష్టశక్తులతో కలిసి ఖమ్మం మార్కెట్పై దాడి చేయడం దుర్మార్గమని తెరాస మండిపడింది. తెరాస శాసన సభాపక్ష కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కనుసన్నల్లో ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28: కాంగ్రెస్ పార్టీని, నేతలను ముఖ్యమంత్రి కెసిఆర్ ఇష్టం వచ్చినట్లు దూషించిన నేపథ్యంలో 29వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు జరిగే సిఎల్పి సమావేశంలో అసెంబ్లీకి హాజరయ్యే విషయమై నిర్ణయం తీసుకుంటామని సిఎల్పి నేత జానారెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28: భూ సేకరణ చట్టంతో భూ నిర్వాసితులకు జరిగే మేలు ఎంత? అనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తే, అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. అందుకే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2013నాటి కేంద్ర చట్టాన్ని ఎందుకు సవరించాలనుకుంటున్నదో చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 2013 చట్టం ప్రకారం రైతుల నుంచి తీసుకునే భూమిని ఏ అవసరం కోసమైతే తీసుకుంటారో ఆ అవసరం నిమిత్తమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.
జయశంకర్ ప్రాంగణం (వరంగల్), ఏప్రిల్ 27: వచ్చేసారి ఎన్నికల్లోనూ విజయం తమదేనని టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదం, దీవెనలు ఉన్నంత వరకు అభివృద్ధి ఆగదనీ, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.
వరంగల్, ఏప్రిల్ 27: కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు.. సన్యాసులు.. పదవుల కోసం, పైసల కోసం నాటి పాలకులకు పాదాల వద్ద మోకరిల్లే విధంగా వ్యవహరించారు, డబ్బుల సంచులు మోసారు.. అందుకే రాష్ట్రం అన్ని రంగాల్లో దివాళా తీసింది. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతానికి సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తే సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతూ శిఖండి పాత్ర పోషిస్తున్నారు..
వరంగల్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్లో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ జన సంద్రంగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్లో నిర్వహించిన భారీ సభలకంటే ఎక్కువ జనం తరలివస్తారన్న టిఆర్ఎస్ అంచనాలకు తగినట్టుగానే దాదాపు 10 లక్షల మంది హాజరుకావడంతో సభాస్థలి కిక్కిరిపోయింది.
వరంగల్, ఏప్రిల్ 27: మనసుంటే మార్గం ఉండదా అని భద్రాద్రి జిల్లాకు చెందిన సన్నకారు రైతు తూతిక ప్రకాష్ నిరూపించాడు. బిఎస్సీ చదవి గ్రామీణ వైద్యుడుగా పనిచేస్తున్న, పైపెచ్చు ఫ్లూట్ కళాకారుడైన తూతిక ప్రకాష్ వరంగల్ సభకు హాజరు కావటం కోసం తన సొంత సైకిల్కు అందంగా గులాబీ రంగు వేయించి జనచైతన్య సైకిల్ యాత్రను ప్రారంభించాడు.
వరంగల్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్టస్రమితి ముందుగా నిర్ణయించిన ప్రకారమే వరంగల్లో గురువారం జరిగిన పార్టీ ఆవిర్భావ బహిరంగ సభకు వివిధ జిల్లాల నుంచి పార్టీకార్యకర్తలు, ప్రజలు ట్రాక్టర్లపైన వరంగల్ నగరానికి చేరుకున్నారు.