-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్ : జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిన ఘటనలో ఎఫ్ఎన్సీసీ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు, కార్యదర్శి రాజశేఖర్రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేసి, అనంతరం వారికి రూ. 5వేలు చొప్పున పూచీకత్తుతో స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.
రంగారెడ్డి : మహేశ్వరం మండలం రావిరాల దగ్గర ఔటర్ రింగ్రోడ్డుపై గురువారం ఉదయం రెండులారీలు ఢీకొన్నాయి. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్: నర్సంపేట కేంద్రంగా పాకాలను రూరల్ జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం బంద్ పాటిస్తున్నారు. రూరల్ జిల్లాగా ప్రకటించడానికి పాకాలకు అన్నీ అర్హతలు ఉన్నాయని, జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. బంద్ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను మూసివేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: టిఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం అంటే భయం పట్టుకుందని టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. టిఆర్ఎస్కు తిరోగమనం మొదలైందని, తండ్రి ఫామ్ హౌస్లో ఉంటే కొడుకు అతిథి గృహంలో ఉంటున్నాడని, బావని కలిస్తే బామ్మర్దికి కోపం వస్తోందని, ఆత్మగౌరవం వదులుకుని పొర్లుదండాలు పెట్టాల్సిందేనని రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధ్య వివాదం మరింత పెరిగింది. నియోజకవర్గంలో నువ్వా.. నేనా..? అన్న స్థాయిలో వివాదాలు కొనసాగుతున్నాయి. నరుూం కేసులో ఇద్దరు ప్రత్యర్థులు ఇటీవల కాలం నుంచి ఒకరిపై నొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతూ, నరుూంతో లింకులపై విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న సంగతి తెలిసిందే.
వరంగల్, సెప్టెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రస్తుతం నష్టాల్లో ఉందని, నెలకు 18 కోట్లు నష్టం వాటిల్లుతున్నపప్పటికీ ప్రయాణికులకు మాత్రం మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరితో కలిసి 24 జెఎన్ఎన్యుఆర్ఎం మెట్రోఎక్ప్రెస్ బస్సులను ఆయన బుధవారం ప్రారంభించారు.
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 7: అది మారుమూల పల్లె.. నాగరికత.. అక్షరాస్యతకు దూరంగా ఉన్న గ్రామం.. విప్లవాలకు పురుడు పోసిన పల్లె.. ఇదంతా గతం.. ప్రస్తుతం సరస్వతి నిలయమైంది.. పల్లె నిండా చైతన్యం వెల్లివిరిసింది.. ఆయుధాలు పట్టిన చేతులే.. అక్షరాలు దిద్దాయి.. అమరవీరుల సాక్షిగా వంద శాతం అక్షరాస్యత సాధించింది.. అ, ఆలు దిద్దలేని ఆ గ్రామం నేడు దేశానికే ఆదర్శమైంది..
నిజామాబాద్, సెప్టెంబర్ 7: ప్రస్తుత సమాజంలో ఆంగ్ల మాధ్యమంపై ఎనలేని మోజు నెలకొనడంతో విద్యావిధానం ఎంతో లోపభూయిష్టంగా మారిందని, దీనిని సంస్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రముఖ విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. మాతృభాషలో విద్యా బోధన జరిగినప్పుడే అది విద్యార్థి మనోవికాసానికి దోహదపడుతుందని, కనీసం పాఠశాల స్థాయి వరకైనా మాతృభాషలోనే పాఠ్యాంశాలు బోధించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు.
మహబూబ్నగర్/కరీంనగర్/వరంగల్, సెప్టెంబర్ 7: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం జారీచేసిన ముసాయిదాపై పలు జిల్లాలోని బుధవారం ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల జిల్లా కోసం సిరిసిల్ల పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించారు. సిఎం సిఎం కెసిఆర్ దిస్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగా శవయాత్ర నిర్వహించారు.
గోదావరిఖని, సెప్టెంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నా కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో కొందరు కాంట్రాక్టర్లు ఇసుక మాఫియాను కొనసాగిస్తున్నారు. దొంగలు... దొంగలు... ఊళ్లు పంచుకున్నట్లుగా ఇక్కడ ఇసుకను అందరూ దోచుకుపోతున్నారు. అడిగేవాళ్లు... నిలదీసేవాళ్లు...