S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/04/2016 - 07:49

నల్లగొండ, ఏప్రిల్ 3: కరవు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా రైతాంగానికి శ్రీరాం సాగర్ రెండవ దశతో గోదావరి జలాలు అందిస్తామంటు ఎన్నో మాటలు చెప్పి ఆశలు చూపిన పాలకులు ఆచరణలో మాత్రం జిల్లా బీడు భూముల్లో గోదావరి జలాలను పారించలేకపోతున్నారు.

04/04/2016 - 07:48

సిద్దిపేట, ఏప్రిల్ 3: టిఆర్‌ఎస్ సర్కార్ మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, మైనార్టీల అభ్యున్నతికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తుందని డిప్యూ టీ సిఎం మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం మంత్రి హరీశ్‌రావు నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ 1200కోట్లు కేటాయించారన్నారు.

04/04/2016 - 07:47

కామారెడ్డి రూరల్, ఏప్రిల్ 3: త్వరలోనే రాష్టవ్య్రాప్తంగా మార్చురీ అంబులెన్సులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దేవునిపల్లి గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల అదనపు భవనం, ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ, గోదావరి జలాల పైప్‌లైన్లను ఆయన ప్రారంభిచారు. అనంతరం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/04/2016 - 07:46

గోదావరిఖని, ఏప్రిల్ 3: కరీంనగర్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. గత వేసవి కాలం కన్నా మరింత తీవ్రంగా ఎండలు మండుతున్నాయి. దీంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులు, విద్యార్ధులు ఎండలకు తల్లడిల్లుతున్నారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉండడంతో ప్రజలు రోడ్డుపై రావడానికి జంకుతున్నారు.

04/04/2016 - 07:25

హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణలో బిజెపి బలమైన శక్తిగా ఆవిర్భవించడానికి ప్రజలతో మమేకమై పనిచేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఆదివారం కొంపల్లిలోని హైందవ నియంత్రణ్ కనె్వన్షన్ హాల్‌లో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది.

04/04/2016 - 07:22

కౌటాల, ఏప్రిల్ 3: కాళ్ల పారాణి ఆరకుండానే నవ వధువు పసుపు కుంకుమలు కోల్పోయన విషాద ఉదంతమిది. పెళ్లయన కొద్ది గంటల కే ఇష్టం లేదంటూ సదరు పెళ్లికొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఉదంతం ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌టి మండలం డబ్బా గ్రామ పరిధిలోని ధరంపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబీకులు, పోలీసులు వివరాల ప్రకారం..

04/04/2016 - 05:56

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయకి చేరుతున్న ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటించబోతోంది. ఒకవైపు ఆర్థిక
ప్రయోజనం, మరోవైపు యువతకు ఉపాధిని దృష్టిలో పెట్టుకుని పాలసీ రూపొందించారు. ఈ పాలసీని సిఎం కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేస్తున్నారు.

04/04/2016 - 06:18

హైదరాబాద్, ఏప్రిల్ 3: వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యాంగా పెట్టుకుంది. అనుకున్నట్టు ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కోసం పదివేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాజెక్టులు ఈ ఏడాదిలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.

04/04/2016 - 05:47

జిల్లా కేంద్ర ఆస్పత్రులకు మహర్దశ ఎంఆర్‌ఐ, సిటి స్కానింగ్, ఐసియుల ఏర్పాటు
రోగులకు అధునాతన సౌకర్యాలు తుక్కు కింద పాత సామాన్ల అమ్మకం
సూపరింటెండెంట్లకు సర్వాధికారాలు హెచ్‌ఓడిల వద్ద ప్రత్యేక నిధి

04/04/2016 - 05:44

వికారాబాద్, ఏప్రిల్ 3: సంచలనం సృష్టించిన వైకాపా నేత ఎం.వరలక్ష్మి హత్యోదంతానికి పాత కక్షలే కారణమని తేలింది. కేసులో వికారాబాద్ పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ టి.స్వామి కేసు వివరాలు వెల్లడించారు.

Pages