-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని ప్రధాన రంగాలకు జరిపిన కేటాయంపులు కింది విధంగా ఉన్నాయ.
మిషన్ భగీరథ
అడుగడుగునా అంతులేని సందేహాలు
గతేడాది రూ.8 వేల కోట్లకు రూ.7 వేల కోట్లే ఖర్చు
ఈసారి ఏకంగా రూ.25 వేల కోట్లు కేటాయింపు
తెలంగాణ జిఎస్డిపి 11.7 శాతం దాటుతుందని సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడి
సకాలంలో ప్రాజెక్టులు పూర్తి: కెసిఆర్
నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం
హైదరాబాద్, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబు తనయుడు రావెల సుశీల్కు బెయిల్ మంజూరైంది. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళ రావెల సుశీల్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
కరీంనగర్, మార్చి 14: అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో అరెస్టయిన ఎఎస్ఐ మోహన్రెడ్డి ఎట్టకేలకు సోమవారం బెయిల్పై విడుదల అయ్యారు. మోహన్రెడ్డిపై 41 కేసులు నమోదుకాగా, అన్ని కేసుల్లోనూ కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.
ఇది ప్రగతి కాముక బడ్జెట్. అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపులో సమతుల్యం పాటించారు. నీటిపారుదల, సంక్షేమ రంగాలకు ఎక్కువ నిధులివ్వడం సముచిత నిర్ణయం. ప్రణాళిక వ్యయానికి పెద్ద పద్దు పెట్టడం బంగరు తెలంగాణకు తొలి పొద్దు అనుకోవాలి.
- సిఎం కె చంద్రశేఖర్ రావు
ఆచరణ అసాధ్యం