-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, మార్చి 13: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల్లో అసంతృప్తి భగ్గుమంటోందని జెఎన్యు విద్యార్థి బృందం ఆరోపించింది. జెఎన్యుఎస్యు ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్, మాజీ అధ్యక్షుడు అక్బర్ చౌదరి, ఎఐఎస్ఎ కార్యకర్త మోహిత్ ఆదివారం ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఢిల్లీలోని జెఎన్యులో అసలు ఏం జరిగిందో విద్యార్థులకు వివరించేందుకు హైదరాబాద్ వచ్చామన్నారు.
న్యాల్కల్, ఝరాసంగంలో రెవెన్యూ అధికారుల మకాం
బాధితులకు సత్వరమే పరిహారం
మొదటి విడతలో 3500 ఎకరాల భూమి స్వాధీనం
‘గిరి’పుత్రులకు గడ్డు పరిస్థితులు
అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేయడంపై నిరసన
పోలీసు శాఖలో 33శాతం మహిళా రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ
ముంబయిలో కెసిఆర్ ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలకు, ఇప్పటి పాలనకు పొంతన లేదు
డబుల్బెడ్ రూం ఇళ్ల పథకం లోపభూయిష్టం
సిఎం కెసిఆర్పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పక్ష ఉప నేత టి.జీవన్రెడ్డి
ఈ ఏడాది రూ.130 కోట్లు కేటాయింపు
రెండో దశలో 1200 పంచాయతీలకు భవనాలు
శాసనసభలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడి
ఒకింత ఎక్కువేగానీ తక్కువకాకుండా టి.బడ్జెట్?
నీటిపారుదలకు పెద్దపీట భగీరథ, బెడ్ రూమ్లకు ప్రాధాన్యత
నేడు 11.35 గంటలకు బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
శాసనసభ, మండలి సీట్ల హెచ్చింపు
జిల్లా ప్రణాళికా బోర్డుల పునరుద్ధరణ
ఫీజు రీయంబర్స్మెంట్కు రూ. 2300 కోట్లు
కరవుపై చర్చకు రెడీ
శాసనమండలిలో సిఎం కెసిఆర్ ప్రకటన