-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఉదయం మండలి సమావేశమైన తరువాత 11.15 గంటలకు ఆయన బడ్జెట్ను ప్రవేశపెడతారు.
హైదరాబాద్ : హైదరాబాద్లో ఉన్నవారంతా హైదరాబాదీలుగా గర్వపడాలని, ముంబైలో ఎవరున్నా ‘ముంబైకర్’గా చెప్పుకునేందుకు గర్వపడతారని, అలాగే ఇక్కడివారంతా హైదరాబాదీలేనని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఆ తరువాత మరచిపోయామన్న కాంగ్రెస్ విమర్శలను ఆయన తప్పుబట్టారు.
నల్లగొండ, మార్చి 12: నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) తొలి దశ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. 800 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో తొలి విడతగా ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు ఇంటింటికీ తాగునీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించిన తాడ్దాన్పల్లి రైతు
భూ ప్రకంపనలతో పాములు, ఎలుకలు పరార్
హైదరాబాద్, మార్చి 12: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జగదీష్ రెడ్డి శాసనమండలిలో శనివారం చెప్పారు. తెరాస సభ్యుడు పాతూరి సుధాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు సబ్సిడీపై ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.800 కోట్లు రుణాలు ఇచ్చిందన్నారు.
అమరవీరుల త్యాగాలకు విలువేది? : గవర్నర్ ప్రసంగంపై శాసనమండలిలో కాంగ్రెస్ ధ్వజం