-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, జీవన విధానాన్ని విశ్వవ్యాప్తం చేసేలా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రావెంకటేశం తెలిపారు. బతుకమ్మ పండగ నిర్వహణ ఏర్పాట్లను తెలియచేసేందుకు సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బతుకమ్మ పండగ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: శాసనమండలిలో ఉపాధ్యాయ, పట్ట్భద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలకు ఓటర్ల నమోదు గడువు పెంచాలని రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ అధ్వర్యంలో ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించింది.
హైదరాబాద్, అక్టోబర్ 11: త్వరలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ పిలుపునిచ్చింది. గురువారం ఇక్కడ సీఐటీయూ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అధ్యక్షుడు చుక్కా రాములు, ప్రధాన కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు హామీలను అమలు చేయకుండా తగుదునని మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని విమర్శించారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గల్లీలో పులి...్ఢల్లీలో మాత్రం పిల్లి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. గురువారం సాయం త్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కరీంనగర్ సమరభేరి సభను అసమర్థసభగా కేటీఆర్ వర్ణించడంపై లక్ష్మణ్ మండిపడ్డారు. సమరభేరి సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని అన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: ప్రతి ఏటా అవార్డు టీచర్సు అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాలోత్సవాన్ని ఈ ఏడాది నవంబర్ 10, 11 తేదీల్లో రవీంద్రభారతిలో జరుపుతున్నట్టు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బెక్కంటి శ్రీనివాసరావు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు తమ స్టడీ సెంటర్లను, ఆఫ్ క్యాంపస్లు ఇష్టానుసారం నిర్వహించడం కుదరదని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ మరో మారు స్పష్టం చేసింది.
ఎన్నికల భూమి......
============
చిత్రం:
=====
సారథి స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్లో ఉన్న బాలకృష్ణను కలసి తెలంగాణ టీడీపీ తరఫున ప్రచారం చేయాలని ఆహ్వానిస్తున్న ఎల్ రమణ, పెద్దిరెడ్డి, రావుల తదితరులు