S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/29/2018 - 00:51

రహస్య నిఘా ఎన్నికల ఏర్పాట్లపై గోప్యంగా ఆరా
హైదరాబాద్‌లోనే తిష్టవేసిన పరిశీలకుడు అరుణ్‌కుమార్ శర్మ

09/29/2018 - 00:50

సుమోటో కింద కేసులు నమోదుచేయాలన్న బీజేపీ పడిపోతున్న టీఆర్‌ఎస్ గ్రాఫ్
ఐటీ దాడులతో బీజేపీకి సంబంధం లేదు అధికార ప్రతినిధి రావుల

09/29/2018 - 00:49

హైదరాబాద్, సెప్టెంబర్ 28: మహాకూటమిని మహా ద్రోహ కూటమి అని కేసీఆర్ అంటున్నారని, 2004లోనూ, 2009లోనూ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ , కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోలేదా అని టీటీడీపీ అధికార ప్రతినిధి నెల్లూరు దర్గాప్రసాద్ ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తోందని అంటూనే ఆయన పేరును పెట్టుకుని ఆ పార్టీపైనే కుట్రలు పన్నడం సబబా అని నిలదీశారు.

09/29/2018 - 00:48

హైదరాబాద్, సెప్టెంబర్ 28: తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి చేటు అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టివిక్రమార్క తెలిపారు. ప్రజాస్వామ్య మూల సిద్ధాంతానికి విఘాతం అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్ధేశ్యంతో రేవంత్‌పై కేసులు పెట్టారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన తెలిపారు.

09/29/2018 - 00:48

హైదరాబాద్, సెప్టెంబర్ 28: దేశ వ్యాప్తంగా వౌలిక వసతులను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సికింద్రాబాద్ స్టేషన్‌కు దక్కిందని ఆశాఖ సీపీఆర్‌వో ఉమాశంకర్ తెలిపారు. అన్ని వసతులను అందిపుచ్చుకున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు జాతీయస్థాయి టూరిజం అవార్డును కేంద్ర టూరిజం శాఖ ప్రకటించింది. ఈ అవార్డును కేంద్ర టూరిజం శాఖ సహాయ మంత్రి కేజీ ఆల్ఫోన్స్ న్యూఢిల్లీలో విజ్ఞాన భవనంలో ప్రకటించారు.

09/29/2018 - 00:46

హైదరాబాద్, సెప్టెంబర్ 28: కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి బీజేపీవైపు చూస్తోందా? కోదండరామ్ వ్యాఖ్యలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో 30 సీట్లు కావాలని తెలంగాణ జన సమితి తరఫున మహా కూటమికి ప్రతిపాదనలు ఇవ్వగా, మహా కూటమి అన్ని సీట్లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

09/29/2018 - 00:45

హైదరాబాద్, సెప్టెంబర్ 28: రేవంత్‌రెడ్డి ఇళ్లపై జరగుతోన్న ఐటీ దాడులతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఖండించారు. ఆర్థిక లావాదేవీల్లో జరిగిన అక్రమాలపై సోదాలు జరుగుతుంటే ఇది టీఆర్‌ఎస్ పనన్నట్టు కాంగ్రెస్ నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

09/29/2018 - 00:44

గుంటూరు, సెప్టెంబర్ 28: హత్యా రాజకీయాలు చేయడంలో వైఎస్ కుటుంబీకులు సిద్ధహస్తులని పాయకరావుపేట టీడీపీ శాసనసభ్యురాలు వంగలపూడి అనిత ఆరోపించారు శుక్రవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు.

09/29/2018 - 00:43

హైదరాబాద్, సెప్టెంబర్ 28: దేశ రక్షణలో సాయుధ దళాలు నిరుపమాన సేవలను అందిస్తున్నాయని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ రామకృష్ణారెడ్డి అన్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద భారత సైనికులు తీవ్రవాదల శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ జరిపి రెండేళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పరాక్రమ పర్వ్’లో భాగంగా సదస్సును కేంద్ర సమాచార ప్రసార శాఖ ఏర్పాటు చేసింది.

09/29/2018 - 00:43

విజయనగరం, సెప్టెంబర్ 28: జిల్లాలో ఏనుగుల సంచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్దిరోజులుగా ఏనుగుల గుంపు ఒడిశా సరిహద్దులు దాటి ఆంధ్రాలో ప్రవేశించాయి. అప్పటి నుంచి వాటిని తిరిగి ఒడిశా అడవుల్లోకి పంపేందుకు చేపట్టిన చర్యలు నామమాత్రంగానే మిగిలాయి.

Pages