-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూలై 14: ప్రజలను మభ్యపెడుతూ ఆర్భాటంగా ప్రభుత్వం అనేక ప్రకటనలుచేస్తోందని, అవేవీ కార్యాచరణలో చూపించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతోమాట్లాడుతూ రాష్ట్రంలో 12751 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు అట్టహాసంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు వేగంగా ముందుకు వెళ్తున్నట్టు ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు.
హైదరాబాద్, జూలై 14: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తించని 30 బీసీ కులాలలోని సంచార జాతులను గుర్తించి వారిని బీసీ కులాల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ రాసిన బీసీ కులాలు, సంచార జాతులు అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఆవిష్కరించారు.
హైదరాబాద్, జూలై 14: దసరా పండుగను పురస్కరించుకొని మహిళలకు అందించనున్న బతుకమ్మ చీరలను సెప్టెంబర్ చివరి నాటికి అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం బతుకమ్మ చీరల తయారీ, అపరెల్ ఎక్స్పోర్టు పార్క్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. డిమాండ్కు తగ్గట్టుగా చీరల తయారిని వేగవంతం చేయాలని సూచించారు.
హైదరాబాద్/ చార్మినార్, జూలై 14: కేసీఆర్ సర్కారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమ ఆకాంక్షను విస్మరించిందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే.నాగేశ్వర్, సీనియర్ పాత్రికేయులు ఎన్.వేణుగోపాల్ విమర్శించారు. ‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష-వర్తమాన పరిస్థితులు’ అంశంపై శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో టీజేఏసీ నిర్వహించిన సమావేశానికి వారు ప్రధాన వక్తలుగా హాజరయ్యారు.
కరీంనగర్, జూలై 14: ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద కాదని వార్ధా నదిపై బ్యారేజీ నిర్మించాలనే ఆలోచన చేయడం సరి కాదని సీనియర్ కాంగ్రెస్ నేత, సీఎల్పీ ఉప నేత తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. తుమ్మిడిహెట్టిని వార్ధాకు తరలిస్తామనడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడమేనని ధ్వజమెత్తారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే గ్య్రావిటీ ద్వారా సుందిళ్ల వరకు నీరు తరలించే అవకాశం ఉంటుందని చెప్పారు.
సూర్యాపేట, జూలై 14: దేశప్రగతికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీల సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గౌరవవేతనం సక్రమంగా అందడంలేదు. బకాయి వేతనాల కోసం ప్రజాప్రతినిధులకు సైతం ఎదరుచూపులు తప్పడం లేదు. సర్పంచ్ల పదవీకాలం ఈనెల 31వతేదీతో ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పాలనకు ఆమోదం తెలుపుతూ ఆదేశాలిచ్చింది. ఈ పరిస్థితుల్లో పెండింగ్ వేతనాలు ఈలోగా వస్తాయో?
నల్లగొండ, జూలై 14: దేశంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం అమలును అధికార యంత్రాంగం, రైతు సమన్వయ సమితి సభ్యులు వేగవంతం చేయాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్, ఎంపి గుత్తా సుఖేందర్రెడ్డి ఆదేశించారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్లో రైతుబీమా పథకం అమలు ప్రగతిని ఆయన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్తో కలిసి సమీక్షించారు.
హైదరాబాద్, జూలై 14: వైద్య రంగంలో వస్తున్న ఆధునాత పద్దతులను అలవరుచుకున్నప్పుడే రోగులకు మెరుగైన చికిత్సలు అందించగలుగుతామని సీసీ ఆసుపత్రి మొకాలి శస్తచ్రికిత్స నిపుణుడు రఘువీరారెడ్డి అన్నారు. శనివారం నగరంలో ఇక్కడ మొకాలి శస్తచ్రికిత్సల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న
హైదరాబాద్, జూలై 14: రైతుల రుణ విమోచన కమిషన్ చైర్మన్గా నాగుర్ల వెంకటేశ్వర్లును ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. వరంగల్ జిల్లాకు చెందిన నాగుర్ల తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి చురుగ్గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటున్నారు.
హైదరాబాద్, జూలై 14: ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ‘నేను సైతం’ పేరుతో హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రారంభించిన కమ్యూనిటీ సిసిటివి ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. నగరంలో నేరాల తగ్గుదలకు ఎంతో ఉపయోగపడిందని అన్నారు.