S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

06/01/2016 - 21:24

దేశంలో పేద ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని దేవుడు ఇచ్చిన వరంగా భావించడానికి ఇదే కారణమా? రకరకాల పేర్లతో నిర్వహించిన అనేక సర్వేలు బిజెపి పాలనకు ‘మంచి’ మార్కులు ఇచ్చాయి. సామాన్యుడి మొదలు ధనవంతుడి వరకూ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఎన్నో ఈ ప్రభుత్వం చేపట్టింది. లెక్కలేనన్ని పథకాలు అమలులోకి తీసుకువచ్చింది. పొరుగుదేశాల్లో పరువునిలిపే ఎన్నో నిర్ణయాలు తీసుకుంది.

06/01/2016 - 21:22

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్ళలో ప్రజలకు ఒక్క మంచి పని చేయలేదు. ఏమి ఒరగబెట్టారని సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. అధికారం చేపట్టిన నాటినుంచి విదేశీ పర్యటనలతో బిజీబిజీగా గడుపుతూ ‘టూరిస్టు పిఎం’గా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్న కోరిక మోదీకి ఉందేమో.

06/01/2016 - 21:21

విభజన అనంతరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నవ్యాంధ్రను అన్ని విధాలా ఆదుకునేది కేంద్రంలోని ఎన్‌డియే ప్రభుత్వమే. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల విషయంలో కేంద్రం ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. అన్ని రాష్ట్రాలతోపాటు సమాన న్యాయం చేస్తూనే ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక కోణంలో చూస్తూ కేంద్రం సహకారం అందిస్తోంది. విభజన చట్టంలో లేని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ కేంద్రం ఏపీకి చేయూతనిస్తోంది.

06/01/2016 - 21:20

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రెండేళ్ల పాలనలో మోదీ నిరాశ పరిచారు. తెలంగాణ విషయంలోనూ ఆయన వివక్ష చూపుతూనే ఉన్నారు. అధికారంలోకి వస్తే ఏమేమో చేస్తామని విస్తృతంగా ప్రచారం చేసుకున్న ప్రధానమంత్రి చేసిందేమీ లేదు. విదేశాల్లో భారతీయుల నల్లధనం లక్షల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి.

06/01/2016 - 21:19

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ హయాంలో దేశంలో అవినీతి పెరిగిపోయిందన్న కారణంతో ప్రజలు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపికి 2014 సాధారణ ఎన్నికల్లో పట్టం కట్టారు. గుజరాత్ రాష్ట్రానికి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారన్న ప్రచారం జరగడంతో ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మారు.

06/01/2016 - 21:18

నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం శరవేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత మునె్నన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు ప్రొగ్రెస్ రిపోర్టులతో ‘వికాస్ పర్వ్’ పేరిట ప్రజల వద్దకు వెళుతుంటే, ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు ‘వినాశ్ పర్వ్’ అని వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టారు.

06/01/2016 - 21:17

భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీని చూసి ఎన్నో ఆశలతో అసేతు హిమాచలం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాని రెండు సంవత్సరాలు గడిచాయి. ఏమి లాభం. సామాన్యుడికి ఏమి ఒరిగింది. పాలన ఫలాలు సామాన్యులకు అందుతున్నాయా? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి ఏమి చేసింది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు ఇస్తామన్నారు.

06/01/2016 - 21:16

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన అమోఘం.. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు బాటలు వేసింది. అయితే అభివృద్ధి నిరోధకులైన విపక్షాలకు విమర్శించటానికి ఏమీ దొరక్క విదేశీ పర్యటనలను ప్రస్తావించడం దురదృష్టకరం. భారతదేశంలోనున్న అన్ని రకాల వనరులను పెంచుకుంటూ వాటిని సద్వినియోగపరచుకోవటం కోసమే విదేశీ పర్యటనలు సాగిస్తున్నారనేది గుర్తించకపోవటం బాధాకరం.

06/01/2016 - 21:15

కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన ప్రజలు మోదీకి పట్టం గట్టారు. భాజపా దేశంలో ఒక మార్పును తెస్తుందనుకున్నారు. జనమంతా బిజెపికి నరేంద్ర మోదీ ఒక గట్టి పునాది అనుకున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ పదవీబాధ్యతలు చేపట్టిన నాటినుంచి నెలకు రెండు టూర్లు.. వారానికో సభలో ప్రసంగం.. ప్రగతి పేరుతోనే కాలపయాపన చేస్తున్నారు. దేశంలో మోదీతో నూతన అధ్యాయనం ప్రజలకు ‘కొత్త సీసాలో పాత సారా’ అన్న చందంగానే మారింది.

05/25/2016 - 21:31

జలవివాదాలు దేశంలో కొత్త కాదు, అడపా దడపా వివిధ రాష్ట్రాల మధ్య జలవివాదాలు ముదిరి పాకాన పడటం, అదికాస్తా ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడం చాలాకాలంగా ఉన్నదే, ఇంతకాలం మహారాష్టత్రోనూ, మరోపక్క కర్నాటకతోనూ, ఇటు ఒడిశాతో కొనసాగిన జలవివాదాలు రాష్ట్ర పునర్విభజన తర్వాత పొరుగు రాష్ట్రంగా మారిన తెలంగాణతోనూ, చత్తీస్‌గఢ్‌తోనూ కొనసాగుతున్నాయి.

Pages