S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంజీవని
ప్ర: గుండె జబ్బులున్నవారు మాంసాహారం తినవచ్చా? వివరంగా తెలియపరచగలరు?
కావూరు విద్యాధరరావు, జంగారెడ్డిగూడెం
ప్రపంచంలో నిమిషానికొక స్ర్తి గర్భం, ప్రసవ సంబంధ కారణాలతో మరణిస్తూంది. 10మంది స్ర్తిలు మరణపు అంచుదాకా వెళ్తున్నారు. 30 మంది స్ర్తిలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఎక్కువ మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగుతున్నాయి. అందులో అత్యధికులు కౌమార బాలికలు, 15-25 సంవత్సరాల వయసు యువతులలో కంటే 15 సంవత్సరాల లోపు బాలికలలో మాతృమరణాల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువ.
భుజాలకి దెబ్బలు, ఆర్థ్రయిటిస్ బుర్సిటైస్ లేక టెండినైటిస్ లాంటి వాటివల్ల భుజాన్ని కదిలించలేని స్థితి వస్తుంది. భుజ కీలు బిగుసుకుపోవడంవల్ల చేతి కదలికలు కష్టమవుతాయి. కదలికలు చాలా నొప్పిని కలిగిస్తాయి.
చికిత్సలో కీలు కదలికలు మామూలుగా అయ్యేట్టు చూడడంతోబాటు నొప్పి లేకుండా చేస్తారు. యాంటి ఇన్ఫ్లమేటరి మందులు వాడతారు. కీళ్ళలోకి కార్టిజోన్స్ ఇంజెక్ట్ చేస్తారు.
జిగట విరేచనాలు నేడు చాలామందిని బాధిస్తున్నాయి. మారుతున్న జీవన విధానంతో ఆహారము ఎక్కడ వీలైతే అక్కడే తీసుకోవడం, తీసుకునే ఆహారములో శుభ్రత లోపించడం, జంక్ఫుడ్స్, ఎక్కువగా అలవాటుపడటం వంటి పలు కారణాలతో ఈ సమస్య మరింత జఠిలమవుతుంది. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.
కారణాలు
- పెద్దపేగులు ఇన్ఫెక్షన్కు గురికావడం, కలుషిత ఆహారం
ప్ర: రొమ్ము కేన్సరు రావటానికి మన ఆహారానికి సంబంధం ఏమైనా ఉన్నదా? ఆహార జాగ్రత్తలు వివరించగలరు?
-జి.్భద్రావతి, సికిందరాబాద్
రక్తనాళాలలో ఏర్పడిన వలలో రక్తం సంచరించేప్పుడు కొంత ప్లాస్మా కేపిలరీల గోడల నుంచి బయటకు వస్తుంది. అలా రక్తనాళాల గుండా పైకుబికిన ద్రవ పదార్థాన్ని లింఫ్ అంటారు.
ప్రొటీనులు, రక్త కణాలు- కేపిలరీల గోడలలో వున్న రంధ్రాల ద్వారా బయటకు రాలేవు. కాబట్టి లింఫులో ప్రొటీన్లుగాని, ఎర్రరక్తకణాలు గాని ఉండవు. కొన్ని తెల్ల కణాలు మాత్రం కేపిలరీల గోడలనుంచి దూరి బయటకు రావచ్చు.
భారత్లో 15 లక్షలమంది తీవ్ర స్థాయిలో ఏరోటిక్ స్టెనోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. వారిలో చాలామందికి శస్తచ్రికిత్సకు పరిష్కారం స్థాయిలో వ్యాధి తీవ్రమైందని నిర్థారణ.
సకాలంలో ఏరోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయకుంటే వారిలో 50 శాతం మంది రోగులు హార్ట్ ఫెయిల్యూర్, ఛాతిలో నొప్పి వచ్చిన వారిలో రెండు నుంచి ఐదేళ్లు మాత్రమే జీవిస్తున్నారని వెల్లడి.
ప్రమాద కారకాలు
శక్తిని సమకూర్చడానికి, శరీరోష్ణాన్ని సక్రమంగా ఉంచడానికి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వంటివి శరీరంలో దహించబడుతుంటాయి. ఈ దహన ప్రక్రియని ‘ఆక్సిడేషన్’ అంటారు. ఇందుకు ‘ఆక్సిజన్’ కావాలి. శ్వాసించడం ద్వారా లోపలకు ప్రవేశించిన ఆక్సిజన్ అందుకు తోడ్పడుతుంది. దహన ఫలితంగా ఏర్పడే కార్బన్డయాక్సైడ్ నిశ్వాసలో బయటకు వెళ్లిపోతుంటుంది.
థైరాయిడ్ గ్రంథి మానవ శరీరంలో అతి ప్రధానమైనది. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని జీవక్రియలన్నింటిపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ గ్రంథి నాలుకకు మొదట్లో గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఆధీనంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా మూడు హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి థైరాక్సిన్, ట్రైఐడో థైరోనిన్ మరియు కాల్సిటోనిన్.
ప్ర: మోకాళ్ళనుండి పాదాల దాకా నల్ల మచ్చలు వచ్చాయి. రసి కారుతోంది. ఎగ్జీమా అన్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గటంలేదు. నివారణ చెప్పగలరు.
-కె.వై. నెల్లూరు