ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాలకు వైస్ అడ్మిరల్ పరామర్శ
Published Sunday, 24 July 2016విశాఖ : విమానంలో గల్లంతైన ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాలను తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ బిస్త్ ఆదివారం పరామర్శించారు. గల్లంతైన విమానంలో విశాఖపట్టణానికి చెందిన 8 మంది ఎన్ఏడీ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు మొత్తం ఆందోళనలో ఉన్నారు.