కొండ చరియలు విరిగి భక్తుల ఇబ్బంది
Published Sunday, 24 July 2016కర్నూలు : నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి శ్రీశైలం సమీపంలోని పాతాళగంగలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో భక్తులు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా పుష్కరాల పనుల నిర్వహణకు అంతరాయం ఏర్పడుతోంది. రోప్ వే రాకపోకలు నిలిచిపోయాయి.