కృష్ణవేణి మాతకు హారతి
Published Sunday, 24 July 2016విజయవాడ : కృష్ణాజిల్లా నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం ఘాట్లో ఆదివారం ఉదయం కృష్ణా హారతి వైభవంగా జరిగింది. కృష్ణా పుష్కరాల ఆహ్వాన ఉత్సవంలో భాగంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కృష్ణవేణి మాతకు నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.