కెసిఆర్ నివాసంలో జైట్లీకి విందు
Published Sunday, 24 July 2016హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా పర్యటన అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఆదివారం మధ్యాహ్నం నగరంలో తెలంగాణ కెసిఆర్ అధికార నివాసంలో విందుకు హాజరయ్యారు. కేంద్ర సహాయం, సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు విభజన వంటి సమస్యలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.