ఫిల్మ్నగర్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి
Published Sunday, 24 July 2016హైదరాబాద్: ఫిల్మ్నగర్లో భవనం కూలిన ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆధికారులను సీఎం ఆదేశించారు.