ఎడ్యుకేషనల్ హబ్గా హైదరాబాద్ : జైట్లీ
Published Sunday, 24 July 2016మహబూబ్నగర్: తెలంగాణకు అనేక కంపెనీలు రాబోతున్నాయని, హైదరాబాద్ ఎడ్యుకేషనల్ హబ్గా మారుతోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. షాద్నగర్ దగ్గర సింబయాసిస్ యూనివర్సిటీని ఆదివారం కేంద్రమంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.