మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు, ఉద్యోగం
Published Sunday, 24 July 2016హైదరాబాద్: ఫిలింనగర్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం, ఉద్యోగం ఇస్తామని క్లబ్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.