నేటి డివైసి రద్దు.. ప్రజావాణి యథాతథం
Published Monday, 25 July 2016కరీంనగర్ టౌన్, జూలై 24: సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ నీతూ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి మాత్రం యదావిధిగా కొనసాగుతుందని, ఈ మార్పును ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.