అతిపెద్ద జాతర
Published Sunday, 22 January 2017బంగ్లాదేశ్లోని తురగ్ నదీ తీరంలో లక్షలాది మంది ముస్లింలు జనవరిలో కలసి పండుగ (జాతర) జరుపుకోవడం ఆనవాయితీ. ప్రపంచంలోనే ఇది ఒక జాతి, మతం వారు జరుపుకునే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి జనం ఎలా వస్తారంటే రైళ్లు కిక్కిరిసిపోయి లోపలా, పైనా ప్రయాణికులతో నిండిపోయేలా తరలివస్తారు. అలా వచ్చిన రైళ్లు ఇవి. చోటుకోసం ఈ ప్రయాణికుడిలా ఇలా ఒక రైలు మీంచి మరో రైలుపైకి గెంతడం అక్కడ సర్వసాధారణం.