S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/23/2020 - 23:27

సీ॥ భవ్యోరురస మహోత్పలము నాదు తెలుంగు;
పరిమళభరిత చంపకము తెలుగు;
గర్జన శార్దూల ఘనము నాదు తెలుంగు;
ఊర్జిత మత్త్భేమోయి! తెలుగు;
మేలైన రంగు సీసాలు నాదు తెలుంగు;
కందమాకందంబుగాదె! తెలుగు;
లలిత యోగిని ఆటవెలది నాదు తెలుంగు;
కేతనంబౌ తేటగీతి తెలుగు;
వెలుగు ఇహపర సాధన ద్విపద తెలుగు;
కల్ప‘తరువోజ’ తీరగాదె! తెలుగు;
నవవినోదాత్మ నాదంబు నా తెలుంగు;

02/23/2020 - 23:26

తెలుగు ఆచార్యులు 1915 ఏప్రిల్ 21న మద్రాస్ వచ్చినప్పుడు 1929, 37లో హరిజన పత్రిక, యంగ్ ఇండియాలో, 90 ఏళ్ల తర్వాత కూడా, ఈ పరిస్థితి చూస్తే, ఆంగ్ల ప్రాబల్యంలో ఉంది. మనం దేశ భాషలను అలక్ష్యం చేసి, దురవస్థలపాలు సామాన్య కుటుంబాలను నెడుతున్నారు. అని ఆవేదన చెందారు. మొగలాయి, మహ్మదీయుల పాలనలోను వారి భాషలను మనపై రుద్దారు.

02/22/2020 - 23:55

చల్లటి గాలిని, చిక్కని
చీకటిని కప్పుకొని కీటకాల
సంగీతాలాపనలో చెట్లకొమ్మలు
వింజామరలై గాలి విసురుతుంటే
మైమరచి మత్తుగా
నిద్రపోతున్నది.
బూట్ల అలికిడి, ఉరుకుల
పరుగుల వెచ్చని
పాదాల స్పర్శను ఎవరిదో
ఆత్మీయ పిలుపునకు
కల చెదిరి ఉలిక్కిపడుతూ..
నిద్రకు మెలకువకు
మధ్యన నడుస్తున్నది.
సూర్యుడు చీకటి దుప్పటిని

02/22/2020 - 23:42

యం.వి. రమణకుమారి రాగరాగిణి అనే సంస్థను స్థాపించింది. అన్నమాచార్య పాటలు, సినీ సంగీత విభావరులు అంటే ఆమెకు ప్రాణం. ఒకనాడు హైదరాబాద్‌లో ఆర్థ్రంగా అన్నమాచార్య కీర్తనలు పాడుతున్నది.
‘సువ్వి సువ్వి సువ్వి
నవ్వుచు దేవకి నందనుకనియె’
ఇది అన్నమాచార్య కీర్తన.
ముఖ్య అతిథిగా సి.నారాయణరెడ్డిని పిలిచింది. ఆయన ఎదురుగా కూర్చున్నాడు. రమణకుమారి పాట ఆయనకు నచ్చలేదు.

02/22/2020 - 23:41

‘హఫువా’ రాంఘర్ (జార్ఖండ్) జిల్లాలోని ఒక కుగ్రామం. ఇది రాంచీకి ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి జనాభా వెయ్యి మంది. ఈ గ్రామంలో ముస్లింలు అధిక సంఖ్యాకులు. ఈ గ్రామంలోని ప్రజలు ముఖ్యంగా యువత దేవుడిలా ఆరాధించే వ్యక్తి సిద్ధినాథ్ సింగ్. ఎవరీ సిద్ధినాథ్? ఏమిటా కథ?

02/22/2020 - 23:36

ఈ ప్రపంచం ప్రకృతి పచ్చదనం, పత్రహరితం ఒకదాన్నుంచి ఒకటి వేరు చేసి చూడలేం. అవి పరస్పర ఆధారితాలు. వాటి మధ్య అవినాభావ సంబంధమున్నది. అవి లేకపోతే మిగిలేది బూడిద. బూడిద వర్ణం అని చిత్రకారుడు రఘు ఆకుల బలంగా నమ్ముతున్నాడు. నమ్మడమే గాక తన సృజన ద్వారా ప్రజలను మేలుకొల్పుతున్నాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాడు.

02/16/2020 - 23:24

ప్రతి ఉదయం లేవగానే మన ముందు రెండు ప్రశ్నలు ఉంటాయి. అవి- 1. ఈ రోజు మన జీవితంలో ఏం మార్పుని తీసుకొని వస్తుంది?
2. ఈ రోజుతో మనం ఏం మార్పు తీసుకొని రాగలము?
ఏం జరగాలో అంతా నిర్ణయం అయిపోయిందా? మనం ఏం చేసినా అది మారదు అనే దృక్పథం ఒకటి ఉంటుంది.
మన ప్రయత్నం మనం చేయాలి అన్న దృక్పథం మరొకటి..
ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం ఎంపిక చేసుకుని మనం ఆ రోజుని కొనసాగించాలి.

02/16/2020 - 23:12

ఓ కవి కోకిల... ఓ కవి కోకిలా...
కవిత్వం కూయవేం? అని
చెవి చుట్టూ తిరిగి
ఒకటే గోల చేసింది
జోరీగ!

కవిత రాయడానికి మెరిసే వస్తువే
కనిపించట్లేదని సాకు చెప్పాను!

02/16/2020 - 23:10

వలసకై ఎగిరే పక్షులు ఆహారానికై నేల దిగి దిగబడినట్లు
నీటిపై ఎగిరేటి చేపల వల చేత చిక్కి విలవిల్లాడినట్లు
రామచక్కని నీ రూపు మృగాళ్ల చెరకు చిక్కినట్లు
కొడకా! అమ్మకు నీవు ఓదార్పు ఇవ్వటానికి వొచ్చినట్లు

02/16/2020 - 22:32

శ్లో. కైలాసవాసీ భగవాన్ కాళహస్తీశ్వరశ్శివః, కరోతు నిత్యకల్యాణం కరుణా వరుణాలయః .

Pages