S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 06:25

కోహీర్, జూలై 21: మండలంలోని కవేలీ క్రాస్‌రోడ్డువద్ద జాతీయ రహాదారిపైవున్న ఫ్లైఓవర్ వద్ద బైక్‌ను లారీ ఢీ కొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతు కర్ణాటక బీదర్‌జిల్లా మర్కొంద గ్రామ పంచాయతి మగ్దల్‌కు చెందిన నందుకుమార్(30), చంద్రకాంత (30)లున్నారు. కోహీర్ ఎస్‌ఐ. ప్రవీణ్‌కుమార్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి..

07/22/2016 - 06:24

జగదేవ్‌పూర్ ,జూలై 21: తాగిన మైకంలో కన్న తండ్రినే ఆతి కిరాతకంగా హత్య చేసిన దారుణ సంఘటన మండల పరిధిలోని సిఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో బుధవారం ఆర్థరాత్రి చోటు చేసుకుంది. ఈసంఘటనకు సంబంధించి ఎస్‌ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం ఎర్రవల్లి గ్రామానికి చెందిన లింగా చంద్రయ్య (60) తన కున్న కొద్ది పాటి పోలాన్ని అమ్మి గతంలో ఇద్దరు కుమార్తెల పెండ్లిల్లు చేశారు.

07/22/2016 - 06:23

మక్తల్, జూలై 21: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుండి కాకుండా అతి దగ్గరలో ఉన్న జూరాల బ్యాక్ వాటర్ నుండి కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకానికి నీరందించాలని టిజెఎసి రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్ అన్నారు.

07/22/2016 - 06:22

ఆత్మకూర్, జూలై 21: తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే కృష్ణానదిపై మొదటి హక్కు పాలమూరుకే దక్కుతుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. గురువారం ఆత్మకూర్ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన భీమా ఫేజ్-2 కాలువకు సాగునీటిని విడుదల చేశారు.

07/22/2016 - 06:22

కొత్తకోట, జూలై 21: భీమా టన్నల్-2 లిఫ్ట్-2 నుండి గురువారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమా లిఫ్ట్ ద్వారా 46వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

07/22/2016 - 06:21

కొడంగల్, జూలై 21: ప్రజల సౌకర్యం కోసం జిల్లాలోని ప్రాజెక్టులపై అధ్యాయనాలు చేయడం జరుగుతుందని జెఎసి చైర్మన్, ప్రొఫెసర్ కొదండరాం, పాలమూరు అద్యాయన వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్‌లు అన్నారు. ప్రాజెక్టుల తీరుతెన్నులు, వాటి లభ్యత, ప్రజల సౌకర్యం కోసం యాత్ర చేపట్టడం జరుగుతుందని తెలిపారు. యాత్రలో భాగంగా గురువారం జిల్లా శివారులో ఉన్న కొడంగల్ ప్రాంతం నుండి యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు.

07/22/2016 - 06:21

గద్వాల, జూలై 21: దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు కోట్లాది రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, గతంలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు 90శాతం పూర్తి చేయడం జరిగిందని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర మంత్రులు జిల్లాలోని ప్రాజెక్టుల ప్రారంభం ఒక బూటకమని మంత్రుల వ్యవహారం సొమ్మొకరిది..

07/22/2016 - 06:20

గద్వాల, జూలై 21: తెలంగాణ ఉద్యమం సందర్భంగా కెసి ఆర్ చెప్పిన మాటలు నిజమై కృష్ణానీటిపై తొలి ఫలితం పాలమూరుకే దక్కిందని, కృష్ణాజలాలపై మొదటిహక్కు పాలమూరు జిల్లాదేనని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం ధరూరు మండలంలోని ర్యాలంపాడు గ్రామం వద్ద జవహార్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండవ దశకు సంబంధించిన ఫైలాన్‌ను ఆవిష్కరించారు.

07/22/2016 - 06:19

ఊట్కూర్, జూలై 21: జలసాధన కోసం చేస్తున్న పోరాటంలో ముందుకు సాగండి మీకు అండగా మేము ఉంటామని తెలంగాణ జెఎసి రాష్ట్ర చైర్మన్ కోదండరాం అన్నారు. గురువారం జిల్లా పర్యటన బాగంగా ఊట్కూర్ మండలం కేంద్రంలోని పెద్ద చెరువును పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతి అవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ శ్రీశైలం నుండి కాకుండా ఈ ప్రాంతానికి జూరాల వెనుక బాగంనుండి నీళ్లు ఇవ్వడమే న్యాయమైందని అన్నారు.

07/22/2016 - 06:18

కొత్తకోట, జూలై 21: గత 10 ఏళ్లుగా టిడిపి, కాంగ్రెస్ నాయకులు చేసిన పాపాలను కృష్ణ నీళ్లతో కడుగుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం కొత్తకోటలోని భీమా ఫేస్-2 టన్నల్ 2 వద్ద నీటిని విడుదల చేశారు.

Pages