జాతీయ వార్తలు

విగ్రహాల విధ్వంసానికి పార్టీ మద్దతు లేదు:అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: త్రిపురలో మార్క్సిస్టు ప్రముఖుడు లెనిన్, తమిళనాడులో పెరియార్ విగ్రహాలను విధ్వంస ఘటనల్లో పార్టీవారి ప్రమేయం ఉంటే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. విగ్రహాల విధ్వంసాన్ని ఏమాత్రం సహించమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. భారతదేశం భిన్న ఆలోచనలకు, సిద్ధాంతాలకు ఆలవాలమని నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు.