అదిలాబాద్

ఈ సెట్ కౌనె్సలింగ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, జూన్ 9: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం మొదటి రోజు ఈ సెట్ కౌనె్సలింగ్ ప్రారంభమైంది. ఈ కౌనె్సలింగ్‌కు 500మంది విద్యార్థులు హాజరయ్యారు. కౌనె్సలింగ్‌కు హాజరైన అభ్యర్థులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు ఉదయం 9గంటలకు 1వ ర్యాంకు నుంచి 2వేల ర్యాంకు వరకు, మద్యాహ్నం 1.30గంటల 2001 నుంచి 4వేల ర్యాంకులు సాధించిన విద్యార్థుల దృవీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం వారి వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసుకున్నారు. శుక్రవారం జరిగే కౌనె్సలింగ్‌కు 4001 ర్యాంకు నుంచి 10వేల ర్యాంకులు సాదించిన విద్యార్థులు హాజరు కావాలని క్యాంపు ఇన్‌చార్జి పురుషోత్తం తెలిపారు. ఈ కౌనె్సలింగ్‌లో అధికారులు శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, సుజాత, రామకృష్ణ, సురేష్, మల్లేశం పాల్గొన్నారు.