జాతీయ వార్తలు
నిజాలు వెల్లడిస్తూనే ఉంటాను:యూఎస్ జర్నలిస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 3 November 2018
న్యూఢిల్లీ: తనపై మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ లైంగిక దాడికి పాల్పడ్డారని మీటూ ఉద్యమంలో భాగంగా తీవ్ర ఆరోపణలు చేసిన పాత్రికేయురాలు పల్లవి గొగొయ్ ట్విట్టర్లో స్పందించారు. నేను దీనిపై నిజాలు వెల్లడిస్తూనే ఉంటానని అన్నారు. దీనివల్ల అతని చేత వేధింపులకు గురైన మిగిలినవారు బయటకు వస్తారని అన్నారు. కాగా మా మధ్య బంధం ఇద్దరి అంగీకారం వల్ల జరగలేదని, ఒత్తిడి, అధికార దుర్వినియోగంతో జరిగిందని అన్నారు.