జాతీయ వార్తలు

దేశంలో హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈమేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. యూరీ సెక్టార్, ఎల్‌ఒసి వద్ద మార్గాలను మూసివేశారు. యూరీ సెక్టార్‌లో ఆత్మాహుతి దాడి జరిగిన సైనిక స్థావరంవద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.