అనంతపురం

విద్యుదాఘాతంతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిబండ, జూన్ 7 : మండల పరిధిలోని మోపురుగుండు గ్రామానికి చెందిన రైతు బాదెప్ప (45) విద్యుదాఘాతంతో మంగళవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాదెప్ప తన పొలంలో బోరు బావికి సంబంధించి స్టార్టర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుడిబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.