జాతీయ వార్తలు

దిల్లీ వెళ్లిన సిఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం ఉదయం దిల్లీకి బయలుదేరారు. ఒకరోజు ముందుగానే అధికారుల బృందం సోమవారం నాడే దేశరాజధానికి చేరుకుంది. ఎపికి ప్రత్యేక హోదా, విభజన సమస్యలు, కరవు సహాయం వంటి విషయాలపై ప్రధాని మోదీతో బాబు చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ప్రధానికి ఇచ్చేందుకు నివేదికలను సిద్ధం చేశారు.