జాతీయ వార్తలు
పరువునష్టం కేసులో దిల్లీ సిఎంకు బెయిల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 April 2016
దిల్లీ: దిల్లీ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి ఆరోపణలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో దిల్లీ సిఎం కేజ్రీవాల్తో పాటు మరో అయిదుగురు ‘ఆప్’ నేతలకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు దిల్లీ కోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. డిసిఎ అధ్యక్షుడిగా జైట్లీ పలు అవకతవకలకు పాల్పడ్డారని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు.