జాతీయ వార్తలు

కుదుటపడుతున్న బెంగళూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కావేరి జలాల వివాదం నేపథ్యంలో అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన బెంగళూరు నగరంలో బుధవారం ఉదయం పరిస్థితి మెరుగైంది. నగరంలో చాలా చోట్లు కర్ఫ్యూను సడలించారు. దాదాపుగా అన్ని కార్యాలయాలు, కంపెనీలు తెరుచుకున్నాయి. రవాణా వ్యవస్థలన్నీ తిరిగి ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య భేటీకానున్నారు. మరోపక్క, కావేరీ జలాలపై వివరణ ఇచ్చేందుకు సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ కోరారు.