జాతీయ వార్తలు

తపాలా బ్యాంకింగ్ సేవలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తపాలా బ్యాంకింగ్ సేవలు ఆరంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ లాంచనంగా ఈ సేవలను ప్రారంభించారు. దేశం మొత్తం మీద 650 బ్రాంచ్‌లతో పాటు 3,250 యాక్సిస్ పాయింట్లలో ఈ సేవలు ఆరంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 1.55 లక్షల పోస్ట్ఫాసుల్లో ఈ ఐపీపీబీతో అనుసంధానించనున్నారు.