జాతీయ వార్తలు

అవి పొత్తుపెట్టుకుంటే కాశ్మీర్‌కే నష్టం:స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు రెండూ ఉగ్రవాద అనుకూల పార్టీలేనని, ఈ రెండు పార్టీలు పొత్తుపెట్టుకుంటే కాశ్మీర్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. తాము ఇపుడు ఉగ్రవాదుల ఏరివేత చేపట్టాం. అలాగే కాశ్మీర్‌లో కార్యకర్తలను సమీకరించే పనిలో పార్టీ నేతలు ఉన్నారని ఆయన తెలిపారు.